జాతీయం

మిఠాయి రంగుల్లో  కెమికల్స్‌ 

జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక న్యూఢిల్లీ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): దసరా, దీపావళి పండగల సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం మనం పలు రకాల మిఠాయిలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. …

మోదీకి భయపడి.. టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లింది

– డిసెంబర్‌7న ప్రజాతీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది – కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో టీఆర్‌ఎస్‌ …

జర్నలిస్టుపై పరువునష్టం కేసు వేసిన.. 

మంత్రి ఎంజే అక్బర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ పరువునష్టం కేసు దాఖలు చేశారు. జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన కేసు ఫైల్‌ …

అన్ని రాష్ట్రాల్లో..  ఐటీ దాడులు జరుగుతున్నాయి

– టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేయొద్దు – రాజకీయ ఆరోపణలతో తప్పించుకోవాలని చూస్తున్నారు – రమేష్‌ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున్నారు – తమకు తాము క్లీన్‌చిట్‌ ఇచ్చుకుంటే …

ఉత్తర కాశీలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

డెహ్రాడూన్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జోగాట్‌ , చిన్యాలీసోర్‌ మార్గంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు …

వింటా నందాపై పరువు నష్టం

చర్యలకు దిగిన నటుడు అలోక్‌నాథ్‌ ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): విూటూ..లో  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అలోక్‌నాథ్‌ చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యారు. తనపై సంచలన …

పట్టపగలే రాజధానిలో బ్యాంక్‌ దోపిడీ

క్యాషియర్‌ కాల్చివేత న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడిన దొంగలు.. మారణాయుధాలతో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీ …

గురుగావ్‌లో దారుణం

జడ్జి భార్యను,కొడుకును కాల్చిన దుండగుడు గురుగావ్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): హర్యానాలోని గురుగావ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఒక జడ్జి భార్య, కొడుకును ఒక దుండగుడు కాల్చి చంపాడు. సెక్టార్‌ 49లోని …

పాస్‌పోర్టు పోగొట్టుకున్న కాశ్యప్‌

ట్విట్టర్‌ ద్వారా సుష్మాకు వినతి న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ పాస్‌పోర్టు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో …

శబరిమలపై నటుడు విపరీత వ్యాఖ్య

కేసు నమోదు చేసిన పోలీసులు తిరువనంతపురం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేసిన నటుడు కొల్లం తులసిపై రాష్ట్ర పోలీసులు శనివారంనాడు కేసు …