జాతీయం

ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలుడు: నలుగురు మృతి

భోపాల్‌,సెప్టెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ):  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దర్పణ్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు, పైకప్పు …

లోక్‌పాల్‌ ఆలస్యంపై అన్నా మండిపాటు

2న దీక్ష చేపడానని ప్రకటన ప్రధాని మోడీకి లేఖ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): లోక్‌పాల్‌ను నియమించడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్‌, …

ఎటిఎంలో డబ్బు దోచుకున్న బ్యాంక్‌ మేనేజర్‌

అరెస్ట్‌ చేసిన పోలీసులు ముజప్ఫర్‌ నగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  సాక్షాత్తూ బ్యాంకు మేనేజరే ఏటీఎంలోని డబ్బును చోరీ చేసిన ఘటన యూపీలోని బంతిఖేడా గ్రామంలో వెలుగుచూసింది. బంతిఖేడా గ్రామంలో రాబిన్‌ …

‘రాహుల్‌ మేడిన్‌ ఇటలీ’

– పటేల్‌ విగ్రహం గురించి రాహుల్‌ వ్యాఖ్యలు అర్థరహితం – దేశంలో వృథాగాపడిఉన్న ఇనుమును సేకరించి విగ్రహంలో వాడుతున్నాం – గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ …

కేరళ విపత్తు సెస్‌పై మంత్రుల కమిటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళకు ఆర్థిక సాయం అందించడం కోసం విపత్తు సెస్‌ తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి …

తగ్గిన పసిడి ధర

– రెండు రోజులకు రూ.175 తగ్గుదల న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణంగా పసిడి ధర వరుసగా మూడో రోజు పడిపోయింది. శుక్రవారం …

సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి..  సుప్రీం షోకాజ్‌ నోటీసులు

– ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రింలో దాఖలైన పిటిషన్‌ – విచారణకు స్వీకరించిన న్యాయస్థానం – వారం రోజుల్లో సీఈసీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశం …

వాణిజ్య యుద్ధం భారత్‌కు మంచిదే

– మున్ముందు ఇవే పరిస్థితులు దేశంవేగంగా అభివృద్ధి చెందడానికి తోడ్పతాయి – కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : ప్రస్తుతం ప్రపంచ …

ఎన్‌సిపిలో రాఫెల్‌ చిచ్చు

పవార్‌తో విభేదించి రాజీనామా చేసిన తారిఖ్‌ అన్వర్‌ ముంబై,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): రాఫెల్‌ ఒప్పందం మరో రకంగా  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చిచ్చు రేపింది. ఆ పార్టీని …

పౌరహక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు

ట్రయల్‌ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): వరవరరావు సహా ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు గృహనిర్బంధాన్ని పొడగించింది. భీమా-కొరెగావ్‌ అల్లర్ల …