జాతీయం

ఆధార్‌ రాజ్యాంగ బద్ధమైనదే

– డేటా భద్రతపై అనుమానాలు అవసరం లేదు – ఆధార్‌ అనేది జాతీయ గుర్తింపు కార్డు – ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు – …

ఢిల్లీలో కుప్పకూలిన భవనం: ఏడుగురికి గాయాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశరాజధాని ఢిల్లీలోని భారత్‌ నగర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు …

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..

దిల్లీ: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా …

డొల్ల కంపెనీల ద్వారానే మాల్యా నిధులు మళ్లింపు

దర్యాప్తులో గుర్తించిన ప్రభుత్వం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,027 కోట్లలో ఎక్కువ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారానే దేశం దాటించినట్టు …

ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు

సిమ్లా, సెప్టెంబర్ 24: పలు ఉత్తరాది రాష్ర్టాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, మంచుతుఫాను బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షం సంబంధిత ఘటనల్లో 25 …

హిమాచల్‌లో భారీ వర్షాలు

వరదల్లో కొట్టుకు పోయిన ట్రక్కు, వోల్వో బస్సు సిమ్లా,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో బియాస్‌ నది పొంగిపొర్లుతోంది. …

మోడీని తప్పించాలన్నదే ఆ ఇద్దరి లక్ష్యం

పాక్‌, రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిజెపి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారత రాజకీయాల్లోంచి తప్పించడమే పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. …

రాఫెల్‌పై మరోమారు చిదంబరం విమర్శలు

జైట్లీ తీరుపై మండిపడ్డ మాజీ ఆర్థికమంత్రి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసే ప్రశ్నేలేదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన …

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల కుట్ర భగ్నం 

ఏడుగురు నక్సల్స్‌ అరెస్ట్‌ రాయ్‌పూర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): నారాయణపూర్‌లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. భారీగా ఆయుధాల డంప్‌ను …

బిహెచ్‌యులో మరోమారు ఉద్రిక్తత

కేసు నమోదు చేసిన పోలీసులు లక్నో,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): క్యాంపస్‌లో లింగ వివక్షతపై నిరసనలు చేపట్టి సంవత్సరం అయిన సందర్భంగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ(బిహెచ్‌యు)లో  యవతులు చేపట్టిన ఓ కార్యక్రమాన్ని …