జాతీయం

చెరువులోకి తూసుకెళ్లిన స్కూలు బస్సు

20 మంది విద్యార్థులకు గాయాలు లక్నో,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ …

అమితాబ్‌ వియ్యంకుడి మృతి

ముంబయి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్‌ వియ్యంకుడు ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ అధినేత రాజన్‌ నందా ఆదివారం రాత్రి కన్నుమూశారు. …

136పాయింట్లు లాభపడ్డ మార్కెట్లు

ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : దేశీయ మార్కెట్లు లాభాల పంట పండించాయి. ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన సూచీలు చివరి వరకూ లాభాలను కొనసాగించాయి. బ్యాంకింగ్‌ …

మంత్రి భర్త దోషి అని తేలితే వదిలేది లేదు

– బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పట్నా, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ముజఫర్‌పూర్‌ అత్యాచార కేసులో మంత్రి భర్త పాత్ర ఉందని రుజువైతే వదిలిపెట్టేది లేదని బిహార్‌ …

దేశమంతా తిరిగి ఒక్కటి చేస్తాం

– వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ కూటములపైనే దృష్టి – నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : వచ్చే లోక్‌సభ …

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

-14మంది నక్సల్స్‌ హతం ఛత్తీస్‌గఢ్‌, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుంట సవిూపంలోని …

ఇంటి పనులు చేయడం హింసకాదు 

– ఆ విషయంలో భార్యకు భర్త చెప్పడంలో ఎలాంటి తప్పులేదు – స్పష్టం చేసిన బాంబే హైకోర్టు ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఇంటి పనులు …

చేల్లో పడుతున్నాయని పశువులపై దురాగతం

గదిలో బంధించడంతో ఊపిరాడక 18 పశువుల మృత్యువాత రాయ్‌పూర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తరుచూ పంట పొలాల్లోకి వెళ్తున్న పశువులను రైతులు ఓ గదిలో నిర్బంధించడంతో ఊపిరాడక చనిపోయాయి. …

ఆచార్య జయశంకర్‌కు కెసిఆర్‌ నివాళి

ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నివాళి అర్పించిన ఎంపిలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్‌ సార్‌ …

పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు – రాముడి వేషదారణలో ఎంపీ శివప్రసాద్‌ న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఏపీ విభజన హావిూలు, ప్రత్యేక …