జాతీయం

గో ఎయిర్‌ మరోమారు బంపర్‌ ఆఫర్‌

తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు ముంబయి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గో-ఎయిర్‌ విమానయాన సంస్థ మరోసారి బంపర్‌ ఆఫర్లకు తెరలేపింది. దీంతో తక్కువ ధరలకే విమానయాన సౌకర్యం తీసుకుని వచ్చింది. …

జరిమానాలతో ఎస్‌బిఐ పంటపండింది

కనీస నగదు నిల్వల పేరుతో భారీగా వసూళ్లు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై ఎస్‌బిఐ దారుణంగా పెనా/-లటీలు వేస్తోంది. గతంలో విమర్శలు వచ్చినా …

ఇండోనేషియా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య

82కు చేరిన మృతులు: కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఇండోనేషియాలోని లాంబాక్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించిన కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచరం …

రాష్ట్ర సమస్యలను సత్వరం పరిష్కరించాలి

జోనల్‌ వ్యవస్థపై ప్రత్యేకంగా వినతి ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా భేటీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): రాష్ట్ర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని …

ఢిల్లీలోని కేరళ భవన్‌లో వ్యక్తి హల్‌చల్‌

– సీఎం విజయన్‌ను అంతమొందిస్తానంటూ వ్యాఖ్యలు – అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు4(జ‌నం సాక్షి) :  ఢిల్లీలోని కేరళ భవన్‌ వద్ద శనివారం …

ఎయిరిండియా విమానంలో అనూహ్య ఘటన

కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు మిలాన్‌కు మళ్లించి అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): ఎయిరిండియా విమానంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బలవంతంగా …

మాజీ సీఎం ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం

– కాల్చివేసిన భద్రతా సిబ్బంది – జమ్మూ కాశ్మీర్‌లో ఘటన జమ్ము, ఆగస్టు4(జ‌నం సాక్షి) : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా …

జెట్‌ఎయిర్‌వేస్‌ యాజమాన్యానికి సహాయం చేస్తాం

– జీతాల్లో కోత విధింపును మాత్రమే వ్యతిరేకించాం – వెల్లడించిన పైలెట్ల యూనియన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు4(జ‌నం సాక్షి) : ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ దేశీయ విమానయాన …

  దాడి ఘటనపై సుప్రీంను ఆశ్రయిస్తా: అగ్నివేశ్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నారు. తనపై దాడి జరిగి రెండు వారాలు …

రాజధానిలో పట్టపగలే భారీ దోపిడీ

కారును ఆపి తుపాకులతో బెదిరింపు వ్యాపారి నుంచి 70 లక్షలు చోరీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): దేశరాజధానిలో భారీ దోపిడి జరిగింది. రద్దీగా ఉండే ఫ్లైఓల్గ/వర్‌పై అందరూ చూస్తుండగానే …