జాతీయం

యూపిలో మళ్లీ అత్యధిక ఎంపి సీట్ల గెలుపు లక్ష్యం

ఇప్పటినుంచే పావులు కదుపుతున్న కమలదళం లక్నో,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): బిజెపి 2019 ఎన్నికలలో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టాలి అంటే వచ్చే మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో గెలవడం కీలకం …

‘సారిడాన్‌’పై నిషేదం ఎత్తివేత

– విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సుప్రీం – మరో రెండు ఔషద విక్రయాలు చేసుకోవచ్చని తీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం …

డీడీసీఏకు సెహ్వాగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ఢిల్లీ అండ్‌ డిస్టిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. డీడీసీఏ …

ఎంపి పాదాలు కడిగించుకోవడంపై ఆగ్రహం

వెంటనే చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ చండీఘర్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిషిఖాంత్‌ దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఆదివారం …

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

పారికర్‌ అనారోగ్యంతో కాంగ్రెస్‌ అత్యుత్సాహం గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ పనాజీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని గోవా కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. ఈ …

విద్యార్థులపై ఎబివిపి దాడి చేసింది

ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల ఫలితాల అనంతరం జెఎన్‌యు వద్ద ఎబివిపి, వామపక్షానికి చెందిన పలు విద్యార్థిసంఘాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు …

కర్తర్‌పూర్‌ కారిడార్‌ విషయంలో..  పాక్‌ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదు

– సిద్ధూ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌ – సానుకూల వాతావరణం ఉంటే శాంతిచర్చలకు భారత్‌ సిద్ధం – స్పష్టం చేసిన వీకే సింగ్‌ …

విూ కేసులు చాలు.. ఇక ఆపండి

– బెంగళూరు దంపతులపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : మనస్పర్థలతో విడిపోయిన భార్యభర్తలు ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్న కేసులు చూసి సుప్రీంకోర్టు షాక్‌ అయ్యింది. అవును …

ప్రధాని మోడీకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోడీ 68వ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం …

టీటీడీ వివాదంపై జోక్యం చేసుకోలేం

– అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లండి – సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్‌పై సుప్రితీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయాన్ని …