జాతీయం

బంద్‌రోజే 90కి పెరిగిన పెట్రోల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ… పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 …

ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలే కీలకం

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు తెలంగాణలో ఒంటరిపోరుతో నష్టమే న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా, అంటే ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో మూడు బిజెపి …

జనవరిలోగా కేంద్ర ఎన్నికలకు అవకాశం లేదు: ఇసి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  2019 జనవరి 31 వరకు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఆ …

సిబిఎస్‌ఇ సిలబస్‌ తగ్గింపు యోచన

సూచన ప్రాయంగా వెల్లడించిన జవదేకర్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్‌ఇ సిలబస్‌లో 10 నుంచి 15శాతం మధ్య తగ్గే అవకాశం ఉందని కేంద్ర మానవ …

పాటిదార్‌ ఆందోళన మరింత ఉధృతం

చర్చలకు రాకుంటే మంచినీళ్లు కూడా ముట్టం హెచ్చరిక చేసిన హార్ధిక్‌ పటేల్‌ గాంధీనగర్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  పాటిదార్‌లకు విద్య,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాటిదార్‌ నేత హార్థిక్‌ పటేల్‌ చేపట్టిన …

బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు అనుకోని అతిథిగా కనిపించారు.  బ్రహ్మాస్త్రా చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి..బల్గేరియా …

నిర్మలా సీతారామన్‌తో అమెరికా రక్షణమంత్రి భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌తో.. ఇవాళ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు కూడా …

ఆధార్‌ లేదని అడ్మిషన్‌ నిరాకరించొద్దు

న్యూఢిల్లీ : విద్యార్థులకు ఆధార్ సంఖ్య లేకపోయినా పాఠశాలల్లో ప్రవేశం కల్పించవచ్చునని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణాన్ని చూపుతూ …

పసిడి ధరలు మరింత పైపైకి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పసిడి ధర మరోమారు పరుగులు పెట్టింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం బులియన్‌ …

పంచాయితీ ఎన్నికలకు దూరం: ఫరూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్పష్టం చేసింది. 35ఏ ఆర్టికల్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే …