జాతీయం

ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రమాదానికి గురైతే బీమా వర్తించదు

– స్పష్టంచేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : వాహనాన్ని వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. …

దళితపదం ఇక నిషేధం

టివీ ఛానళ్లకు మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): షెడ్యూల్‌ కులాలకు చెందిన ప్రజలను దళితులు అని పిలవొద్దని, వారి గురించి ప్రస్తావించేప్పుడు దళితులు అనే పదం ఉపయోగించొద్దని …

బిఎస్పీ నేతను కాల్చి చంపిన దుండగులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో గత రాత్రి …

తనయుడిని పోలీసులకు అప్పగించిన బీజేపీ ఎమ్మెల్యే

భోపాల్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నేత, పార్లమెంటు సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవిఖటిక్‌ మంగళవారం క్షమాపణలు చెప్పారు. సింధియాను కాల్చిచంపుతానంటూ …

నేడు కార్యాచరణ ప్రకటిస్తా: అళగిరి

చెన్నై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తిరిగి డీఎంకేలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 5వ తేదీన వెల్లడిస్తానని …

విద్యార్థులపై భారం మోపనున్న పెట్రో ధరల పెంపు

స్కూలు బస్సు ఫీజులు పెంచేసిన బస్సు ఆపరేటర్లు ముంబై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపు ప్రభావం స్కూలు బస్సు ఫీజులపై పడింది. ఈ నష్టాన్ని మేమెలా భరించాలంటూ …

మానవత్వం మంటగలిసింది

దుండుగుల దాడిలో విశ్రాంత ఎస్‌ఐ కన్నుమూత అలహాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మానవత్వం మరోమారు కనుమరుగయ్యింది. కళ్లెదుటే కొట్టిచంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఓ విశ్రాంత ఎస్‌ఐ దుండగుల దాడిలో కన్నుమూశాడు.నడిరోడ్డుపై …

సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ ను నియమించండి

– కేంద్రానికి సిఫార్సు చేసిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియామకం …

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్‌ 27విమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌ 27 విమానం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని బనాద్‌ ప్రాంతంలో కుప్పకూలింది. …

రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు

– హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.84.09 – బెంబేలెత్తుతున్న వాహనదారులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలు మళ్లీ మంటలు పుట్టిస్తున్నాయి. రోజురోజకు పెరుగుతూ …