జాతీయం

బలమైన ఆధారాలున్నాయి 

– అందుకే పౌరహక్కుల నేతలను అరెస్టు చేశాం – సుప్రింకు వివరించిన మహారాష్ట్ర ప్రభుత్వం – విచారణ నేటికి వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పౌర …

నా ఇల్లమ్మి రాహుల్‌గాంధీకి విమానం కొంటా

– రాహుల్‌ నిజాయితీ కలిగిన నేత – అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది – తాను సేకరించిన డబ్బును ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి పంపిస్తా – …

రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంలో పిటిషన్‌

– వచ్చే వారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ …

చెన్నైలో అళగిరి శాంతి ప్రదర్శన

ర్యాలీగా తండ్రి కరుణ సమాధి వద్ద నివాళి బలప్రదర్శనతో స్టాలిన్‌కు సవాల్‌ చెన్నై,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తమ్ముడు స్టాలిన్‌ తీరుకు నిరసనగా అళగిరి చెన్నైలో భారీ ప్రదర్శన చేపట్టారు. …

ఢిల్లీలో కిసాన్‌ ర్యాలీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు, కార్మికులు రామ్‌లీలా మైదానం నుండి కిసాన్‌ ర్యాలీని ప్రారంభించారు. పార్లమెంటు వీధిలోని జంతర్‌మంతర్‌ వరకు ప్రదర్శన …

పెట్రోధరలకు తోడు వంటగ్యాస్‌ మంట

క్రమంగా పెరుగుతోన్న ధరలు వేయికి చేరినా ఆశ్చర్యం లేదంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): చాపికింద నీరులా వంటగ్యాస్‌ సిలిండర్‌పై ధరలను పెంచుతున్నారు. ఇటీవల వరుసగా రూపాయి …

గుట్కా స్కాంలో సీబీఐ దాడులు ముమ్మరం

– చెన్నైలో మంత్రి, డీజీపీతో సహా పలువురు ఇళ్లలో సోదాలు – 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చెన్నై, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : తమిళనాడులో గుట్కాస్కాం మళ్లీ …

ఆటోకన్నా విమనాయానమే చౌక

కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మనదేశంలో ఆటోరిక్షాలో ప్రయాణం కంటే విమానయానమే చవక అని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. అయితే …

కాబోయే ప్రధాని రాహులే

– పార్టీ అంతా ఐక్యంగా రాహుల్‌ వెంటే ఉంది – పంజాజ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ జైపూర్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు …

వచ్చే పదిహేనేళ్లలో..

100ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం – విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : వచ్చే 10-15 పదిహేనేళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలను నూతనంగా నిర్మించేందుకు …