జాతీయం

యూపీలో దారుణం

– రూ.1,500 అప్పు తీర్చలేదని అఘాయిత్యం – 17ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం – ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన – నిందితులపై పోక్సో చట్టం …

జైనమత సన్యాసి

తరుణ్‌ సాగర్‌ కన్నుమూత – అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి) …

బాలీవుడ్‌ పాటలకు కలిసి డ్యాన్స్ చేసిన‌ భారత్‌, పాక్‌ దేశాల సైనికులు

దిల్లీ(జ‌నం సాక్షి ): భారత్‌, పాకిస్థాన్‌ దేశ సైనికుల మధ్య ఎదురు కాల్పుల గురించి సాధారణంగా వింటూనే ఉంటాం. కానీ, కలిసి స్టెప్పులు వేయడం ఆశ్చర్యంగా ఉంది …

మెరిసిన పసిడి 

– పది గ్రాముల బంగారరం ధర రూ.31,340 న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : గురువారం రూ.120 పెరిగిన పసిడి ధర వరుసగా రెండో రోజు పెరిగింది. శ్రీకృష్ణజన్మాష్టమి …

ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. 

మావోల కుట్ర చేశారు – బీమాకోరేగావ్‌లో అల్లర్లతో పౌరహక్కుల నేతలకు సంబంధాలున్నాయి – సదరు నేతలకు మావోలతో సంబంధాలున్నాయి – నిర్దారణ చేసుకున్న తరువాతే అరెస్టు చేశాం …

మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రకటనలు

పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని పేర్కొంటూ కేంద్రం, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలను, బిజెపిలు …

హైకోర్టు విభజనపై ఏపీ వాదనను తెలియజేయండి

– ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీం నోటీసులు – హైకోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు సిద్ధమన్న తెలంగాణ – కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై …

పోలీస్‌ కుటుంబాల కిడ్నాప్‌

కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు అప్రమత్తం అయిన అధికారులు శ్రీనగర్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసుల ఇండ్లల్లో ఉగ్రవాదులు చొరబడి .. వాళ్ల కుటుంబీకులను కిడ్నాప్‌ చేశారు. …

ఎన్నికలున్నాయ్‌.. విచారణ చేయలేం

– 35-ఏ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రింకోర్టులో పిటీషన్‌ దాఖలు – జనవరి రెండోవారంలో విచారణ చేపడతామన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక …

లాలూ కుటుంబానికి ఊరట!

– ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్‌ మంజూరు – రబ్రీదేవీ, తేజస్వీయాదవ్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్‌ మంజూరు – రూ. లక్ష షురిటీతో బెయిల్‌ మంజూరి …