జాతీయం

డ్రగ్స్‌ మత్తులో కారు డ్రైవింగ్‌

      బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్‌ ముంబయి,జూలై24(జ‌నంసాక్షి): విలాసవంతమైన కారు చేతిలో ఉన్నా డ్రగ్స్‌ ప్రభావం మత్తులో అత్యంత వేగంగా కారును నడిపి అదుపు …

గోవధ ఎప్పుడు మానేస్తే.. 

గోవధ ఎప్పుడు మానేస్తే.. అప్పుడే దేశంలో మారణ¬మానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది రాంచీ, జులై24(జ‌నంసాక్షి) : రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ మరోసారి …

ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సాగిస్తూ నలుగురు మృతి

– మరో ఐదుగురికి గాయాలు – చెన్నైలోని సెయింట్‌ థామస్‌మౌంట్‌ రైల్వేస్టేషన్‌లో విషాధ ఘటన చెన్నై, జులై24(జ‌నంసాక్షి): బస్సులో అయినా, రైలులోనైనా ఫుట్‌బోర్డు ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. …

జన్మదిన వేడుకలు నుంచి మృత్యు ఒడికి

డ్యామ్‌లో పడ్డ కారు: ఆరుగురు దుర్మణం మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన భోపాల్‌,జూలై24(జ‌నంసాక్షి): స్నేహితుడి జన్మదిన వేడుకలు జరుపుకొని తిరుగు ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొద్దిక్షణాల …

సమాచారహక్కు చట్టం బిల్లులో మార్పులు

తక్షణ సమావేశానికి కమిషన్‌ లేఖ న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సమాచార హక్కు చట్టంలో మార్పుల కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సమాచార కమిషన్‌ సభ్యుల్లో తీవ్ర …

మరిన్ని విద్యా సంస్థలకూ.. విశిష్ట   హోదా ఇస్తాం

– పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్రమంత్రి జవదేకర్‌ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి జవదేకర్‌ తెలిపారు. …

ఆధార్‌తో విద్యుత్‌ వినియోగదారుడి సమాచారం లింక్‌

యాప్‌ ద్వారా విద్యుత్‌ సమాచారం హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి …

ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం

ఉత్తరప్రదేశ్(జ‌నం సాక్షి):ఉత్తరప్రదేశ్ లో ఆదివారం(జులై-22) భారీ ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ లోని మిస్సాల్ గడి దగ్గర్లోని నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. కూలీలు పనిచేస్తున్న సమయంలో …

పశ్చిమ బెంగాల్‌లో దారుణం

కోల్‌కతా(జ‌నం సాక్షి) : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న ఓ మహిళపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో …

కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం

 న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ …