జాతీయం

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న బైరెడ్డి 

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్‌ గాంధీ – 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం – బైరెడ్డి న్యూఢిల్లీ, జులై21(జ‌నం సాక్షి) : రాయలసీమ పరిరక్షణ …

విభజన సమస్యలపై దక్కని మాటసాయం

అవిశ్వాస చర్చలో ప్రధాన సమస్యలను పట్టించుకోని కేంద్రం న్యూఢిల్లీ,జూలై21(జ‌నం సాక్షి): అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన సమస్యలను ఇరు రాష్ట్రాల నేతుల ప్రస్తావించినా …

నిలిచిన రైళ్ల రాకపోకలు

ఒడిశా(జ‌నం సాక్షి): భారీ వర్షాలతో కోరాపుట్ – రాయగఢ్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పల్‌మస్కా స్టేషన్ వద్ద కోరాపూర్ – విశాఖపట్నం వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, …

ప్రజాకాంక్షలను 

మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు – ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి – సీలేరు హైడల్‌ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారు – కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ …

23నుంచి మోదీ విదేశీ పర్యటన

న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ జులై 23 నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా …

మోదీజీ…

విూరు సృష్టించిన ఉపాధి ఎక్కడ? – ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షల ఏమయ్యాయి? – ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటున్నారు –  దేశం నెత్తిన జీఎస్టీ బలవంతంగా రుద్దారు …

గల్లా జయదేవ్‌ వ్యాఖ్యలపై.. 

టీఆర్‌ఎస్‌ అభ్యంతరం – వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : అవిశ్వాసంపై చర్చ వాడీవేడిగా జరిగింది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని …

పార్లమెంట్‌లో జయదేవ్‌ నోట ‘భరత్‌’ మాట!

న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించారు. …

ఏపీ సమస్యలపై గళమెత్తిన జగదేవ్‌

– 30నిమిషాలకుపైగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎదురుదాడి – రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయంటూ ఆగ్రహం – విభజనతో 90శాతం జాతీయ సంస్థలు …

భార్యలను వదిలేసి పారిపోయిన 

ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు రద్దు న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : భార్యలను వదిలేసి పారిపోయిన ఎనిమిది మంది ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం …