జాతీయం

భారతీయ శక్తివంత మహిళలు వీళ్లే..

  – చందా కొచ్చర్‌, ప్రియాంకాచోప్రాలకు చోటు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఫోర్బ్స్‌ శక్తివంత మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్‌, రోషిని నాడర్‌ మల్హోత్రా, కిరణ్‌ మజుందార్‌ …

ఎన్టీపీసీ పేలుడు ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఊంచాహార్‌లో ఎన్టీపీసీలో బాయిలర్‌ పేలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది …

హేమమాలినికి తప్పిన ప్రమాదం 

హేమమాలిని విూదకు దూసుకొచ్చిన ఎద్దు అప్రమత్తమై అడ్డుకున్న రక్షణ సిబ్బంది లక్నో, నవంబర్‌2(జ‌నంసాక్షి): అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం …

పెట్రేగిన ఉగ్రవాదులు: సిఆర్పీఎఫ్‌ వాహనంపై కాల్పులు

శ్రీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. గురువారం ఉదయం లాజీబాల్‌ చౌక్‌ వద్ద సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) వాహనంపై మెరుపుదాడికి దిగారు. …

బాయిలర్‌ దుర్ఘటన బాధితులకు రాహుల్‌ పరామర్శ

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎన్డీపీసీ బాయిలర్‌ పేలిన ఘటనలో గాయపడ్డ వారిని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాదం గురించి తెలిసిన …

ఓ పదిమంది వ్యాపారుల కోసం మోడీ  ఆర్థిక సంస్కరణలు

గుజరాత్‌ అభివృద్ది మేడిపండు చందం అన్ని వర్గాలూ ఆందోళనలో ఉన్నాయి గుజరాత్‌ ప్రచారంలో రాహుల్‌ మండిపాటు గాంధీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుజరాత్‌ అభివృద్ధి మేడిచందం అంటూ  ప్రధాని నరేంద్ర మోదీపై …

పెళ్లివేడుకల బృందంపై విద్యుత్‌ పంజా

ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 14 మంది దుర్మరణం రాజస్థాన్‌లో గోర ప్రమాదం జైపూర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో రాజధాని జైపూర్‌ సవిూపంలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలతో వెళుతున్న బృందం విద్యుద్ఘాతానికి …

హిమాచల్‌లో కాంగ్రెస్‌ వరాల జల్లు

సిమ్లా,నవంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు కురిపించింది. మరోసారి తమకు అధికారం ఇస్తే.. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు, 50వేల మంది విద్యార్ధులకు …

ముస్లిం రాజ్యంగా ఇండియా

తోమర్‌ వ్యాఖ్యలతో కలకలం లక్నో,నవంబర్‌1(జ‌నంసాక్షి): 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని …

మొరాకో 15మంది యువకులకు రేబిస్‌

– గాడిదతో లైంగింక చర్యే కారణం! – సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వార్త మొరాకో, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఇదో షాకింగ్‌ న్యూస్‌.. మొరాకోలో జరిగిన ఈ …