జాతీయం

డేరా విధ్వంసం వల్ల పంజాబ్‌లో 200 కోట్ల నష్టం

చంఢీఘడ్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపై దృష్టి పెట్టినా పంజాబ్‌లో అల్లర్ల …

క్రికెటర్లకు వివ్రాంతి ఇవ్వాలి: రవిశాస్త్రి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు బ్రేక్‌ ఇవ్వడం అనివార్యమని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం …

ఆర్‌బిఐ గవర్నర్‌కు భద్రత ఉండాలి: రఘురామరాజన్‌

ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్బీఐ గవర్నర్‌ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి …

కామవాంఛకోసం బాలుడిని చంపేశాడు

డ్రైవర్‌ అరెస్ట్‌తో వెలుగు చూసిన హత్యోదంతం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): రియాన్‌ ఇంటర్నేషన్‌లో శుక్రవారం జరిగిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోగా ఛేదించారు. స్కూల్‌ బస్‌ కండక్టరే …

మోదీ ఎజెండాలో రైతులు లేరు – రాహుల్‌ ఫైర్‌

ముంబై,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):  దేశంలో రైతుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో రైతు ఆత్యహత్యలు …

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్‌ – ఐపాస్‌, టీ హబ్‌ లపై పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ …

రొహింగ్యాల ఊచకోత ఆపండి1.రొహింగ్యాల ఊచకోత ఆపండి

-సుష్మాస్వరాజ్‌ ద్వారా మయన్మార్‌ చర్యలను నిరసించిన మహమూద్‌ అలీ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బృందం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):మయన్మార్‌లో రొహింగ్యాలపై జరగుతున్న సామూహిక మారణకాండ దారుణమని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ …

స్కూల్‌లో చిన్నారి దారుణహత్య

టాయ్‌లె/-ట్‌లో మృతదేహం లభ్యం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): దేశ రాజధాని సవిూపంలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్‌లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతదేహం లభించింది. రక్తపుమడుగులో …

గౌరీ లంకేశ్‌కు భద్రతలో విఫలం

కర్నాటక తీరును తప్పు పట్టిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తనకు ప్రాణహాని ఉందని పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ ఫిర్యాదు చేసిప్పటికీ పట్టించుకోకుండా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని కర్నాటక …

ఈవ్‌ టీజింగ్‌తో ఇరువర్గాల ఘర్షణ

లక్నో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి):ఈవ్‌టీజింగ్‌ కారణంగా రెండు వర్గాల వ్యక్తుల మధ్య ఘర్షణ ఏర్పడిన ఘటన ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 17 …