జాతీయం

భారీగా పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి):ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. …

ప్రజావిశ్వాసం కోల్పోయిన పళని ప్రభుత్వం: స్టాలిన్‌

చెన్నై,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తమిళనాడులో పళనిస్వామికి బలం లేదని, ప్రజల విశ్వాసం కోల్పోయిందని డిఎంకె వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వం తోణం దిగిపోవాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం మెజారిటీ …

నీట్‌ ఆందోళనలను కంట్రోల్‌ చేయండి

తమిళనాడుకు సుప్రీం సూచన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నీట్‌ పరీక్ష అంశంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్‌ ఆదేశించింది. రాష్ట్రంలో …

అత్యాధునిక స్కూల్‌ను ప్రారంభించిన జవదేకర్‌

జైపూర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విద్యావారోత్సవాల్లో భాగంగా రాజస్థాన్‌లో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మకడ్‌వాలీ గ్రామంలో సీబీఎస్‌ఈ ఇంగ్లీష్‌ విూడియం స్కూల్‌ ప్రారంభించారు. వివేకానంద మోడల్‌ స్కూల్‌లో 24 తరగతి గదులతోపాటు …

మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సిఎం యోగి

లక్నో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మతోపాటు …

సీనియర్‌ కన్నడనటుడు సుదర్శన్‌ కన్నుమూత

బెంగళూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రముఖ కన్నడ సీనియర్‌ నటుడు, నిర్మాత ఆర్‌ ఎన్‌ సుదర్శన్‌ (78) అనారోగ్యం కారణంగా శుక్రవరాం సాయంత్రం కన్నుమూశారు. గత వారం కిడ్నీ సంబంధిత వ్యాధితో …

సిర్సాలో ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయాన్ని అధికారులు జల్లెడ పడుతున్న నేపథ్యంలో సిర్సా జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు నిలిపివేశారు. డేరా సవిూప ప్రాంతాల్లో …

పతంజల్‌ చవన్‌ ప్రాశ్‌కు ఢిల్లీ కోర్టు షాక్‌

డాబర్‌ కేసులో ప్రకటనల నిలుపుదలకు ఆదేశాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): బాబా రామ్‌దేవ్‌ పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆ సంస్థకు చెందిన ‘చవన్‌ ప్రాశ్‌’ బ్రాండ్‌ …

డేరా ఆశ్రమంలో భారీగా సాదాలు

  హార్‌డ్డిస్క్‌,నగదు స్వాధీనం సాయుధ బలగాల పర్యవేక్షణ, కర్ఫ్యూ విధింపు చండీఘడ్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): హర్యానాలోని సిర్సాలో డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు, అధికారుల సోదాలు …

పాక్‌,చైనాలకు మింగుడు పడని భారత్‌ వైఖరి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పలు నిర్మాణాల ద్వారా భారత్‌ను నిలదీయాలన్న చైనా వ్యూహాలకు పాక్‌ సహకరిస్తున్న తీరు, డోక్లామ్‌ వ్యవహారాలు ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. …