జాతీయం

వెంకయ్య ప్రమాణం

న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి):అదేకట్టు..అదే బొట్టు..ధవళవస్త్రాలతో ధగధగలాడే తేజస్సుతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో శుక్రవారం ఉదయం భారత …

ఆగస్టులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు అయింది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్‌ బెర్త్‌లు …

వంటగ్యాస్‌పై మరింత భారం

దిల్లీ: సబ్సీడీలను తొలగించేందుకు వంటగ్యాస్‌పై మరింత భారం మోపనుంది కేంద్రప్రభుత్వం. ఇక నుంచి నెలవారీగా వంటగ్యాస్‌ ధరను పెంచనుంది. సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.4 …

భారీగా ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ:  ఫ్లిప్‌కార్ట్‌తో అతిపెద్ద విలీన చర్చలను రద్దు చేసుకున్న ఈ కామర్స్‌సంస్థ   మరోసారి ఉద్యోగులపై భారీగా వేటువేయనుంది.   భారీగా  ఉద్యోగులను తొలగించనున్నట్టు   స్నాప్‌డీల్‌ సోమవారం  ప్రకటించింది.  మొత్తం …

ఐఐటీ అడ్మిషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఐఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు.  కౌన్సెలింగ్ పై గతంలో విధించిన స్టే ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ లో తప్పుడు …

భారీ లాభాలతోస్టాక్ మార్కెట్

భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 234 పాయింట్లు జంప్‌చేసి 31,595ను తాకింది సెన్సెక్స్. 9732 దగ్గర నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేసిన అనంతరం స్వల్పంగా …

రాష్ట్రపతి ఎన్నిక సిద్ధాంతాల మధ్య పోరు: మీరాకుమార్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలను సిద్ధాంతల మధ్య పోరుగా ఉమ్మడి విపక్షాల అభ్యర్థి మీరాకుమారి అభివర్ణించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో …

DSPని నగ్నంగా ఊరేగించి.. రాళ్లతో కొట్టి చంపేశారు

జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్‌ (డీఎస్పీ) ఆయూబ్‌ పండిట్‌ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్‌ పాతబస్తీ నౌవ్‌హాట్టాలోని జామియా మసీద్‌ వద్ద …

NDA రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ నామినేషన్

 దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో ఆయన అతిరథ మహారథుల సమక్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ …

దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం

సౌంతాప్టన్: మూడు ట్వంటీ 20ల సిరీస్ లోభాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా …