జాతీయం

కలువనున్న రెండాకులు

– నేడో,రేపో ఏఐడీఎంకే విలీనం ప్రకటన చెన్నై,ఆగష్టు 18(జనంసాక్షి):తమిళనాడులో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలు ఒక్కటి కాబోతున్నాయి. అయితే …

పద్మ పురస్కారాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు

– ప్రధాని మోదీ దిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): మన దేశంలో గతంలో పద్మ పురస్కారాలు ఎలా దక్కేవో అందరికీ తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం దిల్లీలో …

కలిసి కదిలితే భాజపాను మట్టికరిపించొచ్చు

– శరద్‌ యాదవ్‌ సభలో రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి):కలసి పోరాడడం ద్వారా అధికార బిజెపిని కతం చేద్దాం అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. అధికార …

మళ్లీ చారిత్రక తప్పిదం

– బెంగాల్‌లో కాంగ్రెస్‌తో తొత్తుపై ఏచూరి న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచారి తేల్చిచెప్పారు. పశ్చిమబెంగాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో …

యోగి సొంతగడ్డలో బలిపీఠంపై బాలలు

– గోరఖ్‌పూర్‌ లో ఘోరం జరిగింది – ఆక్సిజన్‌ అందక 63 మంది బలి లక్నో,ఆగష్టు 12(జనంసాక్షి): చిన్నారుల వరుస మరణాలతో ఉత్తరప్రదేశ్‌ వణికిపోతోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా …

చీలిక దిశగా జేడీయూ

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి):జేడీయులో చీలికకు సమయం ఆసన్నమైంది. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, జేడీయు మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ మధ్య విభేదాలు మరింతగా ఎక్కువయ్యాయి. బీజేపీ సహకారంతో …

 ఇది నరమేధం

– 70 ఏళ్ల స్వాతంత్య్రమంటే ఇదేనా? – ఘటనపై కైలాశ్‌ ధ్వజం న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి …

ఎన్‌డీఏలోకి నితీష్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఎన్డీఏ కూటమిలో బీహార్‌ సిఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ చేరడానికి రంగం సిద్దమైంది. పాట్నాలో జరిగే సమావేశంలో నితీశ్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే …

మళ్లీ తెరపైకి బోఫోర్స్‌

– తిరగదోడేందుకు సీబీఐ సన్నాహాలు న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి):జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ను ఇబ్బంది పెట్టే పరిణామం. బోఫోర్సు కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల …

7.5 శాతం వృద్ధిరేటు సాధ్యంకాదు- జైట్లీ

న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి): ప్రస్తుత పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం అసాధ్యమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. రైతు రుణలకు మాఫీ కల్పించడం వల్ల …