జాతీయం

 పూణె నుంచి నాసిక్‌ త్రయంబకేశ్వర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం

  9 మంది ప్రయాణికుల మృతి పూణే: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టింది. ఈ …

స్వైన్‌ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి

జైపూర్ ‌: రాజస్థాన్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్‌ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్‌ నియోజకవర్గానికి ఆమె …

చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 45 వ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ …

గోవాలో సత్తా చాటిన బిజెపి

ఉప ఎన్నిక జరిగిన రెండుచోట్లా గెలుపు సిఎం మనోహర్‌ పారికర్‌,మంత్రి విశ్వజిత్‌ రాణెళి విజయం  పనాజీ,ఆగస్ట్‌28 : గోవాలో బీజేపీ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. పనాజి, …

‘ఏడుగురు అమెరికా సైనికులను చంపేసిన కిమ్ జాంగ్ ఉన్’

వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏడుగురు అమెరికా సైనికులను చంపేశాడని ఉత్తరకొరియా అధికార మీడియా అరిరేంజ్ మేరి ప్రకటించింది. ఒక అమెరికా సబ్‌మెరెన్‌పై ఉత్తరకొరియా సైన్యం …

రాజ్‌భవన్‌కు చేరిన తమిళనాడు రాజకీయం 

గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్షాలు చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే కీలక నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. శాసనసభ …

నీట మునిగిన ఈశాన్య భారతం

– సహాయం కోసం ఎదురుచూపులు పాట్నా,ఆగష్టు 18(జనంసాక్షి):తూర్పు, ఈశాన్య రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా అస్సోం, బీహార్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. రెండు …

పరిస్థితి అంచనా వేస్తున్నాం

– మూడు రోజుల్లో స్వయంగా పర్యటిస్తా – రావత్‌ న్యూఢిల్లీ,ఆగష్టు 18(జనంసాక్షి): చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను ఆర్మీ చీప్‌ బిపిన్‌ రావత్‌ స్వయంగా …

ఇన్ఫోసిస్‌కు విశాల్‌సిక్కా రాజీనామా

బెంగుళూరు,ఆగష్టు 18(జనంసాక్షి): దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ పదవి నుంచి విశాల్‌ సిక్కా తప్పుకొన్న తీరుపై బ్లాగ్‌ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. …

కలువనున్న రెండాకులు

– నేడో,రేపో ఏఐడీఎంకే విలీనం ప్రకటన చెన్నై,ఆగష్టు 18(జనంసాక్షి):తమిళనాడులో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలు ఒక్కటి కాబోతున్నాయి. అయితే …