జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ వ్యధితో 10 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా …

నేను రాష్ట్రపతి రేసులో లేను!

రాష్ట్రపతి పదవికి తాను రేసులో లేనని బీజేపీ సీనియర్ నేతల, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా …

కేజ్రీవాల్‌ సిద్ధాంతాలు తుంగలో తొక్కాడు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార వ్యామోహంలో పడి సిద్ధాంతాలన్నీ తుంగలో తొక్కారంటూ సామాజికవేత్త అన్నా హజారే నిప్పులు చెరిగారు. చట్టాలు, ఆర్థిక నియమాల ఉల్లంఘన సహా …

మాల్యా విల్లాను సొంతం చేసుకున్న తెలుగు హీరో

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విల్లాను సొంతం చేసుకున్నాడు సినీ హీరో సచిన్ జోషీ. గోవాలో ఉన్న విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను రిజర్వ ధర 73 …

తాగుట్ల మనోళ్లు.. ఫస్ట్ ర్యాంక్ కొట్టిర్రు

ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది రాష్ట్ర ఆబ్కారీ శాఖ. లక్ష్యాన్ని అధిగమించి ఆదాయాన్ని సాధించింది. 2016–17 సంవత్సరానికి ఆ శాఖ రూ. 13,200 కోట్లు ఆదాయ లక్ష్యంగా పెట్టుకోగా, …

మిద్దరం ఇప్పటికీ స్నేహితులమే!

హైదరాబాద్‌: టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఇకపై ఫ్రెండ్స్‌ కాబోరంటూ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఘాటుగానే మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ కాదు …

కిరణ్‌ బేడీ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ

ఎల్‌జీ వద్దన్నా మున్సిపల్‌ కమిషనర్‌పై సీఎస్‌ వేటు.. మండిపడిన బేడీ.. ఆయన బదిలీకి కేంద్రానికి సిఫారసు పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శిని నివేదిక కోరిన కేంద్రం పుదుచ్చేరి, ఏప్రిల్‌ …

నోబెల్ విజేత మలాలాకు ఐక్యరాజ్య సమితి అత్యున్నత గౌరవం

ఐక్యరాజ్య సమితి : నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌కి ఐక్యరాజ్య సమితి సమున్నత గౌరవం దక్కింది. ఆమెను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఐరాస …

బీజేపీ, ఆరెస్సెస్‌వారు మాత్రమే భారతీయులా? : చిదంబరం

న్యూఢిల్లీ : బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటల్లో ‘‘మేము’’ అంటే ఎవరు? అని కాంగ్రెస్ సీనియర్ …

శశికళకు ఈసీ భారీ షాక్ ఇవ్వబోతోందా?

చెన్నై : అన్నా డీఎంకే (అమ్మ) పార్టీకి ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇవ్వబోతోందా? తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ తదితరుల ఇళ్ళలో సోదాలు …