జాతీయం

నల్లధనంపై ఐటీ కొరడా

న్యూఢిల్లీ :  నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ విరుచుకుపడుతోంది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రెండో దశ చర్యలను చేపట్టింది. 60 వేల మందికి నోటీసులు …

EPFO ఖాతాదారులకు రూ.50వేల నజరానా

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO).. తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. రిటైర్మెంట్ సమయంలో లాయల్టీ కింద సభ్యులకు రూ. 50 వేల రూపాయలు అదనంగా అందించనున్నట్టు ప్రకటించింది …

34మంది సీఏల ఆఫీసులపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 34మంది చార్టెడ్ అకౌంటెంట్స్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్)ల ఆఫీసుల్లో సోదాలు …

చాయ్‌వాలాకు ఐటీ అధికారుల సమన్లు

రూ.కోటిన్నర కట్నమిచ్చిఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి జయపుర: ఓ చాయ్‌వాలా ఏకంగా రూ.1.51 కోట్లు కట్నమిచ్చి తన ఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి చేశాడు. …

ఎవరెస్ట్ ఎత్తు మరోసారి లెక్కింపు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ఎత్తును మరోసారి కొలవనున్నారు. 2015లో సంభవించిన భూకంపం కారణంగా శిఖరం ఎత్తు తగ్గిందనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజా ప్రయత్నాలకు …

హోదాపై టీ ఎంపీల‌ను చూసి నేర్చుకోండి: ప‌వ‌న్ ట్వీట్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌త్యేక హోదాపై మాట్లాడారు. పార్ల‌మెంటులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాడిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలును …

ఓ బీజేపీ.. గోవులు సరే.. అమ్మాయిల సంగతేంటి

మోడీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సమాజ్ వాదీ ఎంపీ జయా బచ్చన్. బీజేపీ ప్రభుత్వం గో రక్షణలో బీజీగా ఉంది.. కానీ మహిళల రక్షణలో …

ఒంటరి మహిళల గుర్తింపు బాధ్యత మీదే..

ఒంటరి మహిళలను గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య. కానీ సదరు ఒంటరి మహిళ పెన్షన్ అందితే సంతోషిస్తుంది. ఆమెపై ఆధారపడిన వాళ్లు సంతోషిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి …

బతుకులు బాగుచేయండంటూ..బట్టలిప్పేశారు! ప్రధాని కార్యాలయం వద్ద తమిళ రైతుల నగ్న పోరాటం దిల్లీలో ఉద్ధృతంగా ఆందోళన

చెన్నై, న్యూస్‌టుడే: తమ కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి దిల్లీలో ఆందోళనచేస్తున్న తమిళ రైతుల పోరాటం ఉద్ధృతమవుతోంది. అర్ధనగ్నంగా ఆందోళన చేసినా, కపాలాల మాలలు మెడలో ధరించినా, …

భూసేకరణకు చిక్కుల్లేవు

-అటవీ అనుమతుల కోసం స్వయంగా ఢిల్లీ వెళుతా -2018 మార్చికల్లా కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తవ్వాలి -చైనాలో గొప్పగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ.. -మంత్రి నేతృత్వంలో ఇంజినీర్లు …