జాతీయం

సుకుమా జిల్లాలో కాల్పులు.

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో గురువారం ఉదయం పోలీసులకు – మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి …

బీహార్ నాలుగు ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ.

ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజంతా బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ముందుగా ముంగేర్ ప్రచార సభలో పాల్గొననున్న ప్రధాని.. …

మరో ఎన్ కౌంటర్…

ఛత్తీస్ గఢ్ : తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని దర్భా ఘాట్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు …

అమరులకు అంత్యక్రియలు…

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో పాక్‌ టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు అంత్యక్రియలు ముగిసాయి. జమ్మూ-కాశ్మీర్‌లో చొరబడిన మిలిటెంట్లను అదుపు చేసే ప్రయత్నంలో పంజాబ్‌కు …

రైల్వే ఉద్యోగులకు తీపి వార్త

రైల్వే ఉద్యోగులకు తీపి వార్తను అందించేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా 2014-15 సంవత్సరానికి 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత …

అలెర్టయ్యే లోపే జరగాల్సిదంతా జరిగిపోయింది.

  ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతాన్ని పోలిన దుర్ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక బీపీవో కంపెనీలో గ్వాలియర్‌కు చెందిన ఒక యువతి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో …

నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రితో గవర్నర్ భేటీ..

0 inShare ఢిల్లీ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ కానున్నారు.

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ నరసింహన్.

inShare ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ఆవు మాంసం నిషేధంపై ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు నష్ట పరిహారం …

కేంద్ర, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం నోటీసులు…

ఢిల్లీ : ఏపీ ఉన్నత విద్యా మండలి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో …