జాతీయం

ప్రధాని మోదీతో జర్మన్ చాన్స్ లర్ భేటీ

న్యూఢిల్లీ : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్‌లో మోడీతో మెర్కెల్ …

అసోంలో మైనర్ బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..

0 inShare అసోం: తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో అసోంలో ఓ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజులుగా …

గుర్గావ్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుర్గావ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఫర్నీచర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… 25 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం …

కొనసాగుతున్న లారీల సమ్మె

దేశవ్యాప్తంగా లారీల స్ట్రైక్ వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత లారీ యాజమాన్య సంఘాలు సమ్మెకు దిగాయి. …

చున్నీసరిగా కప్పుకోలేదని ..

లక్నో: తలపై ముసుగు వేసుకోలేదని నాలుగేళ్ల  చిన్నారిని  కొట్టి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర ప్రదేశ్లోని బరేలీకి చెందిన జాఫర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. …

జాతిపితకు ప్రధాని నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ దగ్గర పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. ప్రధాని నరేంద్రమోడీ, మాజీ …

మహాత్ముడికి ప్రణబ్‌ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, …

పర్యటనకు వెళ్లనున్న అరుణ్‌ జైట్లీ

 హైదరాబాద్‌ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పది రోజుల విదేశీ పర్యటనకు శనివారం బయలుదేరనున్నారు. అమెరికా, పెరూ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల నాలుగో తేదీన …

ఏపీ భవన్లో తుపాకీ మిస్ఫైర్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఏపీభవన్లో  ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్ఫైర్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి బ్లాక్లోని 404 గదిలో ఈ రోజు ఉదయం 11 …

తాగి, పోలీసును పట్టుకు కొట్టాడు..!

, హైదరాబాద్‌: ఓ రిక్షా కార్మికుడు పీకల దాకా తాగి డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను చితకబాదాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మధు …