జాతీయం

సోమ్‌నాథ్‌ భారతికి ఎదురుదెబ్బ

ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సోమ్‌నాథ్ తనను వేధిస్తున్నాడని, హత్యాయత్నం కూడా చేశాడని అతని భార్య లిపికా …

వీర అమర జవాన్లకు ప్రధాని నివాళి

1965 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లను జాతి యావత్తూ ఘనంగా స్మరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. …

పదేళ్ల బాలుడుని చితగ్గొట్టిన మేనమామ

రైసిన్‌ (మధ్యప్రదేశ్‌), సెప్టెంబర్‌ 21 : పదేళ్ల బాలుడుని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టిన అమానుషమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని రైసిన్‌లో జరిగింది. ఆ బాలుడుని కొట్టింది మరెవరోకాదు… …

బతికుండగానే పాతిపెట్టేశారు…

మధ్యప్రదేశ్‌, సెప్టెంబర్‌ 21 : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తిని బతికుండగానే గోతిలో పూడ్చిపెట్టారు. ఆపైన రోడ్డు …

నేపాల్ లో కొనసాగుతున్న ఆందోళనలు..

నేపాల్ : కొత్త రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిరసనకారులు బిర్ గుంజ్ ప్రాంతంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలువురికి …

9వ తరగతి చదువుతున్నబాలికపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ : దేశ రాజధానిలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. …

టైప్‌రైటర్‌ను తన్నిన పోలీసు

లక్నో, సెప్టంబర్ 20: ఆటవిక రాజ్యంగా పేరున్న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్ పోస్టాఫీసు బయట టైప్‌రైటర్‌ ఆధారంగా పొట్టపోసుకునే 65 …

నిలకగడగా జగన్ మోహన్ ఆరోగ్యం..

ఢిల్లీ : బీసీసీఐ చీఫ్ జగన్ మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచామని ఆసుపత్రి యాజమాన్యం …

ఆప్ నేత ఫూల్కా రాజీనామా..

0 inShare ఢిల్లీ : ఆప్ నేత, న్యాయవాది పూల్కా రాజీనామా చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

ఢిల్లీలో 20కి చేరిన డెంగీ మృతులు..

ఢిల్లీ : దేశ రాజధానిలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు.