జాతీయం

మక్కా తొక్కిసలాట..18మంది భారతీయుల మృతి..

ఢిల్లీ : మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది భారతీయులు మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

మోదీ గురువు దయానందగిరి కన్నుమూత

స్వామి దయానంద గిరి రిషికేశ్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి నుంచి రిషికేశ్‌లోని ఆశ్రమానికి దయానంద గిరిని తరలించారు. ఇటివలే గురువైన దయానంద గిరిని ప్రధాని …

కోల్ కతాలో డెంగ్యూ వ్యాధితో చిన్నారి మృతి..

కోల్ కతా : డాక్టర్ బి.సి.రాయ్ ఆసుపత్రిలో ఐదు సంవత్సరాల చిన్నారి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది.

శభాష్ అనిపించుకున్న చైనా పెళ్లి కూతురు:

చైనా పెళ్లి కూతురు యాన్ శభాష్ అనిపించుకుంది. ఆమె సాహసం పట్ల చైనా మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే? నీటిలో …

సోమ్‌నాథ్‌ను కఠినంగా శిక్షించాలి

సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆలస్యంగానైనా సోమ్‌నాథ్ భారతి వ్యవహారంపై స్పందించడం సంతోషకరమని.. సోమ్‌నాథ్ భార్య లిపికా మిత్రా అన్నారు. సోమ్‌నాథ్ విషయంలో సీఎం కేజ్రివాల్ ఒక స్నేహితుడిలా …

సోమ్‌నాథ్‌ వెంటనే లొంగిపో!

గృహ హింస కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి అజ్ఞాతంలోకి వెల్లడంపై.. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ …

బీజేపీపై నితీశ్ నిప్పులు

బీహార్‌లో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 242 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాబితాను వెల్లడించారు. అభ్యర్థుల కేటాయింపులో అన్ని …

గ్రామస్తుల దాడి దంపతులపై

ఉత్తరాఖండ్‌ లో దారుణం జరిగింది. రూర్కీ ప్రాంతంలో దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు. మానవత్వం మరిచి భార్యాభర్తలిద్దరినీ చితకబాదారు. సాబిర్ పార్క్ దర్గా దర్శించుకోవటానికి వచ్చిన ఈ …

మోడీ పర్యటనకు బయలుదేరారు

ప్రధాని నరేంద్రమోడీ రెండు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్ రాజధాని …

బిసిసిఐ అధ్యక్ష పదవిపై ఆ మూడు రాజకీయ పార్టీల కన్ను

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దాల్మియా మరణంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్ష పీఠంపై మూడు రాజకీయ పార్టీలు కన్నేశాయి. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. …