జాతీయం

కొనసాగుతన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఢిల్లీ: ప్రధాని నివాసంలో కేంద్రమంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. జీవోఎం ప్రతిపాదనలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యస్థీకరణ బిల్లుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం …

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ సమావేశాలను స్పీకర్‌ మీరాకుమార్‌ సోమవారానికి వాయిదా వేశారు. గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ …

రాష్ట్రపతితో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా తెరాస …

కనీస పింఛను వెయ్యికి పెంచాలని నిర్ణయం

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భవిష్యనిధి బోర్డు సమావేశమైంది. కనీస పింఛను రూ.వెయ్యికి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

జైపాల్‌రెడ్డిని కలిసిన టీ కాంగ్‌ నేతలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని తెలంగాణ ప్రాంతనేతలు కలిశారు. ఇవాళ వాళ్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అనంతరం జైపాల్‌ నివాసానికి వెళ్లారు. ప్రధాని వద్ద జరిగిన చర్చను …

రేపు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రధాని ప్రకటన చేయనున్నారు. రేపు పార్లమెంట్‌ ఉభయసభల్లో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయనున్నారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి సభ్యులకు వివరించనున్నారు.

ప్రధానితో తెలంగాణ నేతల భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. మరోపక్క సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో …

ముగిసిన సీఎం కిరణ్‌ దీక్ష

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద సీఎం కిరణ్‌ చేపట్టిన మౌన దీక్షను విరమించారు. అనంతరం ఆయన జంతర్‌మంతర్‌ నుంచి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దగ్గరకు బయలుదేరారు. రాష్ట్ర …

సీఆర్‌ రావు, సచిన్‌కు భారతరత్న బహూకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) : ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావు, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌కు మంగళవారం భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి …

టీ బిల్లుకు సహకరించాలని కోరాం: పొన్నం

ఢిల్లీ: తెలంగాణ బిల్లుకు సహకరించాలని సీమాంధ్ర ఎంపీలను కోరినట్టు ఎంపీపొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీమాంధ్ర ఎంపీలకు విజ్ఞప్తి చేసినట్లు …