జాతీయం
కనీస పింఛను వెయ్యికి పెంచాలని నిర్ణయం
ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భవిష్యనిధి బోర్డు సమావేశమైంది. కనీస పింఛను రూ.వెయ్యికి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
రేపు పార్లమెంట్లో తెలంగాణ ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రధాని ప్రకటన చేయనున్నారు. రేపు పార్లమెంట్ ఉభయసభల్లో మన్మోహన్సింగ్ ప్రకటన చేయనున్నారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి సభ్యులకు వివరించనున్నారు.
తాజావార్తలు
- తెలంగాణకు ధోకా చేసినవ్.. భారత్ను మోసగిస్తున్నవ్
- సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
- అట్టడుగువర్గాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
- జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్లు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- మరిన్ని వార్తలు