జాతీయం

దిగ్విజయ్‌ సింగ్‌తో ముగిసిన జానా భేటీ

ఢిల్లీ: దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి జానారెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిణామాలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. సీఎం కిరణ్‌పై ఎలాంటి ఫిర్యాదు …

బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును అసెంబ్లీకి పంపింది. అభిప్రాయం కోసమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తెల్చి చెప్పారు. రాజ్యసభ సభ్యల ఎంపికపై పార్టీలో చర్చ …

పాఠశాలను కట్టనివ్వడం లేదని సర్పంచ్‌పై ఫిర్యాదు

ఛత్తీస్‌గఢ్‌ : దళితవాడ సమీపంలో పాఠశాల నిర్మించాడానికి అధికారులే ఆవరోధంగా మారారంటూ ఒక మహిళ సర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని వమిరెనా గ్రామ సర్పంచ్‌ ఈ ఫిర్యాదు …

‘ఆప్‌’కి సర్వోదయ పార్టీ మద్దతు

కర్ణాటక: కర్ణాటకకు చెందిన సర్వోదయ పార్టీ ఆప్‌లో విలీనం కావడం లేక మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పలు …

అనూహ్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

ముంబాయి: ఇటీవల ముంబాయిలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నం వాసి అనూహ్య కేసులో మంబాయి పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులకు …

కేంద్రమంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి

ముంబయి,జనవరి24(ఆర్‌ఎన్‌ఎ): ఇటీవల ముంబయిలో హత్యకు గురైన సాప్ట్‌వేర్‌ ఇంజినీరు అనూహ్య హత్యకేసులో న్యాయం జరిపించాలని అనూహ్య తండ్రి కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిశారు. అనూహ్య హత్యకేసు …

బిల్లు పై చర్చకు వారం రోజుల గడువు పొడిగింపు

ఢిల్లీ: తెలంగాణ బిల్లు పై చర్చకు వారం రోజుల గడువు పోడిగించినట్లు దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు.

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి.బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడి 21,337 వద్ద ముగిసింది. నిఫ్టీ 25పాయింట్ల లాభంతో 6,338 వద్ద ముగిసింది. సన్‌ఫార్మా, …

స్పైన్‌జెట్‌ విమాన ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్‌

ఢిల్లీ: స్పైన్‌జెట్‌ విమానయాన సంస్థల మూడు రోజుల సూపర్‌ సేల్‌ను ప్రకటించింది. జనవరి 21 నుంచి 23 వరకు స్పైన్‌ జెట్‌ టికెట్లు కొనుక్కునే వారికి ఛార్జీల్లో …

సునందా పుష్కర్‌ మృతి పై నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిధరూర్‌ భార్య సునందా పుష్కర్‌ మృతిపై కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఇవాళ …