జాతీయం

భర్త జీతం వివరాలు తెలుసుకోవడం భార్య హక్కు:కేంద్ర సమాచార కమీషన్‌ సృష్టీకరణ

న్యూఢీల్లీ,జనవరి 19(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త జీతభత్యాల వివారాలను తెలుసుకొనే హక్కు భార్యకు ఉంటుందని కేంద్ర సమాచార కమీషన్‌ (సీఐసీ) స్పష్టం చేసింది.ఈ వివారాలు అర్‌టీఐ …

యూపీఏ పాలన కుంభకోణాలమయం : రాజ్‌నాథ్‌

ఢిల్లీ: యూపీఏ పాలన కుంభకోణాలమయమని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేడు రెండు రోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో రాజ్‌నాధ్‌ మాట్లాడుతూ చైనా …

షిండేతో కేజ్రీవాల్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసుల వ్యవహరశైలి పై అసంతృప్తితో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్ర హోంశాఖ మంత్రి షిండేను కలిశారు. ఢిల్లీలో శింతి భద్రతలు కాపాడంలో పోలీసులు …

కాంగ్రెస్‌ కెప్టెన్‌ లేకుండా ఆడాలనుకుంటోంది: భాజపా

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కెప్టెన్‌ లేకుండా ఆడాలనుకుంటోందని భాజపా నేత షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు.మీడియా మాట్లాడుతూ ఆయన తమ కెప్టెన్‌ను ప్రకటించామని, కాంగ్రెస్‌కు ప్రకటించే ధైర్యం …

రాయితీ సిలిండర్లు సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించిన మొయిలీ

ఢిల్లీ: రాయితీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 1అ2 వరకు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయాలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ …

ఎన్నికల కోసమే రాయితీ సిలిండర్ల పెంపు

ఢిల్లీ : రాయితీ సిలిండర్లను 9 నుంచి 12 వరకు పెంచాలని రాహుల్‌ కోరగానే ఏఐసీసీ వేదికమీదే వీరప్ప మోయిలీ సిలిండర్లను మొయిలీ రాయితీ సిలిండర్లను పెంచుతూ …

డెన్మార్క్‌ మహిళపై అత్యాచారం

కేసులో ఇద్దరికి 3 రోజుల కస్టడి న్యూఢిల్లీ: దేశరాజధానిలో డెన్యార్క్‌ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ కోర్టు మూడ్రోజుల పోలీసు కస్టడీ …

ఆమ్‌ఆద్మీలో చీలిక!

కేజ్రీవాల్‌పై భగ్గుమన్న బిన్నీ హామీలను గాలికొదిలేశారని ఆరోపణ విదేశీ మహిళపై జరిగిన అత్యాచారంపై ఎందుకు స్పందించలేదని నిలదీత వెనుక కాంగ్రెస్‌ హస్తం? న్యూఢిల్లీ, జనవరి 16: ఇటీవల …

సంక్షిప్త సందేశంతో ఆవ్‌ సభ్యత్వం

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా జనవరి 26 నాటికి కోటిమందిని సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. తమ …

ఓటింగ్‌ జరగకూడదని అనలేదు : దిగ్విజయ్‌

ఢిల్లీ : నేనే చెప్పింది తప్పు అయితే అసెంబ్లీకి క్షమాపణ చెబుతానని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …