జాతీయం

ఇరు ప్రాంత నేతలు ఢిల్లీలో హడావుడి..

మారని సీఎం వైఖరివార్‌ రూమ్‌లో అదే వాదన..నేడు శక్తిస్థల్‌ వద్ద ఒక రోజు దీక్ష పోటీగా టి. నేతల నిరసన బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బీజేపీపై …

ఏఐఏడీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి

ఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ నేత బర్దన్‌ ఆదివారం ఒక ప్రకటనలో …

ముంబాయిలో మోనో రైలు సేవలు ప్రారంభం

ముంబాయి: దేశంలో మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబాయిలో ప్రారంభమయ్యాయి. సీఎం పధ్విరాజ్‌చవాన్‌ ఈ సేవలను ప్రారంభించారు. వడాల-చెంబూరు మధ్య 8.9 కి.మీ మేర మోనో రైలు …

అభిప్రాయాలే కోరాం

ఓటింగ్‌ జరగలేదు సీఎం తీర్మానానికి విలువ లేదు కేబినెట్‌ ఆమోదిస్తుంది పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై …

కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎల్‌జేపీల మధ్య పొత్తు కుదిరింది: పాశ్వాన్‌

పాట్నా: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహర్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎల్‌జేపీల మధ్య పొత్తు కుదిరిందని ఎల్‌జేపీ నేత రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. సీట్ల సర్దుబాటు పై …

కనువిందు చేసిన గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశరాజధానిలో కనుల విందుగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,త్రివిధ దళాధిపతులు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రలు, …

సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్‌ వేయాలి : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఇందిరాగాంధీ హత్య తరువాత 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక ఆందోళనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ డిమండ్‌ …

సెల్జా రాజీనామా ఆమెదం

ఢిల్లీ: కేంద్రమంత్రి పదవికి సెల్జా చేసిన రాజీనాయాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. సెల్జా కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

గడువు పొడిగించవద్దని రాష్ట్రపతికి తెలంగాణ నేతల లేఖ

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు గడువు పొడిగించవద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఇప్పటికే …

నిధుల వివరాలపై ఆప్‌ స్పందించడం లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు తమ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిజేయడం లేదని కేంద్రప్రభుత్వం …