జాతీయం

చెన్నైఎయిర్‌ పోర్టులో 27కిలోల బంగారం పట్టివేత

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 27 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రైవేట్‌ కార్గో విమానంలో చెనైె చేరుకున్న ప్యాక్‌ చేసిన పెట్టేలపై అనుమానం వచ్చిన అధికారులు …

రాజ్‌ఠాక్రేపై కేసు నమోదు

ముంబై: శివసేన అధినేత రాజ్‌ఠాక్రేపై పుణే పోలీసులు కేసునమోదు చేశారు. టోల్‌ప్లాజా ధ్వంసంపై ఆయన పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 24 పాయింట్లు నష్టపోయి. 20,683 వద్ద ముగియగా, 9పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ 6126 వద్ద …

ఖలిస్తాన్‌ తీవ్రవాది పిటీషన్‌ విచారణకు ఓకే

ఢిల్లీ: ఖలిస్తాన్‌ తీవ్రవాది దేవేందర్‌సింగ్‌ పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటీషన్‌లో దేవేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు …

నకిలీ నోట్లను అరికట్టేందుకే

ముంబై: 2005 ముందు నాటి రూ.500 నోట్లు. రూ.1000 నోట్లను ఉపసంహరించాలన్న తమ నిర్ణయానికి కారణం నల్ల ధనాన్ని నియంత్రించడానికి కాదని, నకిలీ నోట్లను అడ్డుకోవడానికి అని …

ఢిల్లీ రాంచీ, భోపాల్‌లో సీబీఐ సోదాలు

ఢిల్లీ : ఢిల్లీ, రాంచీ, భోపాల్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. బొకారో స్టీల్‌ లిమిటెడ్‌లో అక్రమ నియామకాల కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది.

విహారంలో విషాదం

అండమాన్‌లో పడవి మునిగి 21 మంది మృతి పోర్టుబ్లేయర్‌, జనవరి 26 (జనంసాక్షి) : విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. పోర్టుబ్లేయర్‌కు సమీపంలో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో …

ఘనంగా గణతంత్ర వేడుకలు

అంబరాన్నంటిన సంబురాలు అతిథిగా జపాన్‌ ప్రధాని షింజో ఆకట్టుకున్న శకటాలు, విన్యాసాలు న్యూఢిల్లీ, జనవరి 26 (జనంసాక్షి) : భారత 65వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా …

రాజస్థాన్‌ జైల్లో ఒక ఖైదీపై మరో ఖైదీ కాల్పులు

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని సికార్‌ జైల్లో జుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఒక ఖైదీపై ఆదివారం మరో ఖైదీ కాల్పులు జరిపినట్లు సమాచారం. మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఈ …

జార్ఖండ్‌లో నలుగురు అధాకారుల అపహరణ

జార్ఖండ్‌: జార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా పిర్టాండ్‌లో నలుగురు అధికారులను మావోలయిస్టులు అపహరించారు. ప్రభుత్వ అధికారి, ముగ్గురు పంచాయితీ అధికారులను వారు అపహరించారు. అపహరణకు గురైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి …