జాతీయం
రాజ్ఠాక్రేపై కేసు నమోదు
ముంబై: శివసేన అధినేత రాజ్ఠాక్రేపై పుణే పోలీసులు కేసునమోదు చేశారు. టోల్ప్లాజా ధ్వంసంపై ఆయన పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ రాంచీ, భోపాల్లో సీబీఐ సోదాలు
ఢిల్లీ : ఢిల్లీ, రాంచీ, భోపాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. బొకారో స్టీల్ లిమిటెడ్లో అక్రమ నియామకాల కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
తాజావార్తలు
- ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
- అట్టడుగువర్గాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
- జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్లు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- మరిన్ని వార్తలు