జాతీయం
సెల్టవర్ను పేల్చిన మావోయిస్టులు
ఇడిశా: కొరావుట్ జిల్లా వైపరిబూడ సమీపంలో సెల్ టవర్ను మావోయిస్టులు పేల్చివేశారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కాన్పూర్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ : కాన్పూర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కాన్పూర్ ఐఐటీ విద్యార్థి సాయి రాజశేఖర్ రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
- జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్లు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- మరిన్ని వార్తలు