జాతీయం

రేపు ఢిల్లీ శాసన సభ స్పీకర్‌ ఎన్నిక

ఢిల్లీ : ఢిల్లీ శాసన సభ స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. శాసన సభ స్పీకర్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా జగదీశ్‌ ముఖిని ఎంపిక చేసినట్లు ఆ …

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: కొత్తఏడాది తొలి రోజున స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 21,140 వద్ద, ఎస్‌ఎస్‌ఈ నిఫ్టీరెండు పాయింట్ల నష్టంతో …

కోల్‌కతాలో బాలిక అంత్యక్రియల విషయంలో వివాదం

కోల్‌కతా : అత్యాచార బాధితురాలైన ఒక బాలిక అంత్యక్రియల విషయంలో బుధవారం కోల్‌కతాలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. వామపక్షాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 16 …

సెల్‌టవర్‌ను పేల్చిన మావోయిస్టులు

ఇడిశా: కొరావుట్‌ జిల్లా వైపరిబూడ సమీపంలో సెల్‌ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

కాన్పూర్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ : కాన్పూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కాన్పూర్‌ ఐఐటీ విద్యార్థి సాయి రాజశేఖర్‌ రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

జస్టిస్‌ గంగూలీని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధం

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏకే గంగూలీని పదవి నుంచి తప్పించడానికి …

రష్యాలో 33కు చేరిన బాంబు దాడి మృతుల సంఖ్య

మాస్కో: రష్యా దేశంలోని వోల్గోగ్రాడ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. దీంతో ఆది, సోమ వారాల్లో జరిగిన బాంబు దాడుల్లో మీతుల సంఖ్య …

జాతీయ రహదారిపై అత్యవసరంగా దిగిన విమానం

భోపాల్‌ : భోపాల్‌ పట్టణానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేటూల్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు విమానం అత్యవసరంగా దిగింది. పైలట్‌ సురక్షితంగా ఉన్నాడు. …

న్యూజిలాండ్‌తో వన్డే సిరాస్‌కు భారత జట్టు ఖరారు

ఢిల్లీ : న్యూజిలాండ్‌తోనే వన్డే సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది.ఈ జట్టులో మోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌లకు స్థానం అభించలేదు. పుజారాకు కూడా నిరాశే ఎదురైంది. ఐదు …

ప్రధాని రాజీనామా వార్తలను తోసిపుచ్చిన మనీష్‌ తివారీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం రాజీనామా చేస్తారని, రాహుల్‌ గాంధీకి చోటు కల్పిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకొంటారని కొన్ని ఛానల్స్‌లో వచ్చిన వార్తలను …