జాతీయం

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: శ్రీవారిని కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు వీఐపీ ప్రారంభదర్శన సమయంలో జయేంద్ర సరస్వతి శిష్యబృందంలో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. …

మాటలు జాగ్రత్తగా ఉపమోగించాలని ప్రధానికి పవార్‌ సూచన

ఢిల్లీ : మోడీని విమర్శించే క్రమంలో మాటలు జాగ్రత్తగా వాడాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై బలమైన పదాలు వాడకూడదన్నారు. …

గుల్బర్గా సొసైటీ వివాదంలో తీస్తా సెతల్వాద్‌ దంపతులపై కేసు

ముంబయి: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, ఆమె భర్త జావెద్‌ ఆనంద్‌లపై కేసు నమోదైంది. గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా జరిగిన మారణహోమంలో 68 మంది ప్రాణాలు కోల్పోయిన …

ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ఖాతాలనను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చు : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ : ప్రైవేట్‌ టెలికాం సంస్థల ఖాతాలను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు సోమవారం పేర్కొంది. న్యాయమూర్తుల ప్రదీప్‌ నంద్రజోగ్‌, వి. కామేశ్వరరావులతో కూడిన ధర్మాసనం …

భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

పనాజి: గోవాలో భవనం కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. కనకొనా పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోగా శిథిలాల తొలగింపు ఇంకా ఆలస్యమవుతున్నట్లు అధికారులు …

ఏప్రిల్‌లో లోక్‌ సభ ఎన్నికలు

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో మొదలుపెట్టి మే వరకు ఐదు విడతలుగా …

రెండు రోజుల్లో 3.75 కోట్లు ఆర్జించిన షోలే త్రీడీ

ముంబయి: బాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమా షోలే త్రీడీ వర్షస్‌ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.3.75 కోట్లు వసూలు చేసిందని సినీ వాణిజ్యవర్గాలు వెల్లడించాయి. జనవరి 3న …

భయం వద్దు , నా జీవన రేఖ పొడుగ్గా ఉంది: అరవిద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : వీఐపీ సంస్కృతిలో తిలోదకాలివ్వడం తమ విధానాల్లో ముఖ్యమైనదనిచెప్పడమే కాక అక్షరాలా ఆచరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ అంశంపై రోజూ వార్తల్లోనే ఉంటున్నారు. తన భద్రత …

ఢిల్లీ పోలీసులకు ఉగ్రవాదుల ముప్పు

ఢిల్లీ : ఢిల్లీ పోలీసులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భత్కల్‌, అసదుల్లాను విడిపించుకునేందుకు తీవ్రవాదులు దాడులకు పాల్పడితే ప్రమాదం నిఘావర్గాలు తెలిపాయి.

జమ్మూలో ఘనంగా పాల్కీసాహెబ్‌

జమ్మూ: జమ్మూలో సిక్కు మతస్థులు పాల్కీ సాహెబ్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల ఏడున సిక్కుల పదో గురువు గురుగోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా నగర్‌ కీర్తనతో …