జాతీయం

అద్వానీ తమకు మార్గదర్శకుడు : నరేంద్రమోడీ

బోపాల్‌: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తమకు మార్గదర్శకుడని గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో …

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు :నలుగురి మృతి

చెన్నై : మదురై జిల్లాలో ఆనందం ఫైర్‌ వర్స్క్‌ టపాసుల తయారీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా 18మంది గాయపడ్డారు.మృతి …

మాకు ఎవరు సాటిరారు : ఎల్‌కే అద్వానీ

భోపాల్‌ : బీజేపి మాటల పార్టీ కాదు. చేతల పార్టీ అని ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. భోపాల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. …

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

గుజరాత్‌ : గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. వడోదర, బరుచ్‌ జిల్లాల్లో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి అహ్మదాబాద్‌ …

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంధీ తో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ భేటీ అయ్యారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సోనియాకు వివరించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన అటార్నీ జనరల్‌

ఢిల్లీ : సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ బి. ఈ . వాహనవతి క్షమాపణలు చెప్పారు. బొగ్గు కుంభకోణం వాదనల సమయంలో సహనం కోల్పోయినందుకు క్షమాపణలు చెప్పినట్లు వాహనవతి …

విటమిన్‌ మాత్రలు వికటించి విద్యార్థుల అస్వస్థత

ఒడిశా : పూరీ జిల్లాలోని చిలిక, నూపాడలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చిన్నారులకు విటమిన్‌ మాత్రలను పంపీణీ చేశారు. 300 మందిచిన్నారులకు మాత్రలను పంపిణీ చేయగా వారిలో …

నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని

న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు.

నేడు భోపాల్‌లో పర్యటించనున్న నరేంధ్రమోడి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పర్యటించనున్నారు.త్వరలో ఎన్నికలు జరుగబోయే ఐదు రాష్ట్రాల్లో భాజపా నరేంద్రమోడితో …

నేడు బ్యాంకులు పనిచేస్తాయ్‌

న్యూఢిల్లీ : బ్యాంకులు బుధవారం యధావిధిగా పనిచేస్తాయనున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకుల విలీన ప్రతిపాదన ఏది లేదని ప్రభుత్వం హామి ఇవ్వడంతో బుధవారం చేపట్టిన సమ్మెను వాయిదా వేసినట్లు …