జాతీయం

ముంబైలో కూలిన ఐదంతస్థుల భవనం

ముంబయి : ముంబయి డాక్‌యార్డు రోడ్డులోని ఐదు అంతస్థుల భవనం కుప్ప కూలింది. భవనం శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

చిన్నారి పొట్టతిప్పలు

ఆకలితీర్చుకునేందుకు చిన్నారి పడుతున్న బతుకు బాధ చిత్రం ఇదేదో మాయ కాదు.. మంత్రం కాదు.ఆకలి తీర్చుకునే పోరాటంలో బాల్యాన్నీ మొగ్గలోనే చిదిమేస్తున్న సజీవ సాక్ష్యం వీక్షకుల వొళ్లు …

1నుంచి పున:ప్రారంభం కానున్న కేదార్‌నాథ్‌ ఆలయం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని యాత్రికుల సందర్శనార్థం అక్టోబర్‌ 1నుంచి పున:ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. జూన్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు అనంతరం ఇటీవలే …

2జీ కుంభకోణంపై నేడు భేటి కానున్న జేపీసీ సంఘం

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంపై ఏర్పాటైన పార్లమెంట్‌ సంయుక్త కమిటి (జేపీసీ) శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాబోతుంది.ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు క్లీన్‌ చీటీ ఇస్తూ టెలికం …

ఛాంపియన్స్‌ లీగ్‌లో ఈరోజు జరిగే మ్యాచ్‌లు

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా ఈరోజు జైపూర్‌ వేదికగా ముంబాయి, లయన్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి మ్యాచ్‌ స్టార్‌ స్పోర్స్ట్‌, …

బొగ్గు కేటాయింపులపై సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గుకేటాయింపుల విషయంలో సుప్రీం కోర్టు ఏడు రాష్ట్రాలపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇవాళ వాటికి నోటీసులు జారీ చేసింది. అక్టొబర్‌ 29లోగా …

ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు

మంగళూరు : కర్ణాటకలోని మంగుళూర్‌లో ఇన్ఫోసిస్‌ ఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. క్యాంపస్‌లో బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు …

చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన సైన్యం

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌ కేరస్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద ప్దె చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది.దాదాపు 30మంది తీవ్రవాదులను భద్రతా దళాల ఉచ్చులో చిక్కినట్లు …

దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి గీతారెడ్డి భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ చార్జీషీట్‌లో మంత్రిగీతారెడ్డి ఏ9గా పేర్కొన్న విషయం తెలిసిందే.

జమ్మూలో దాడిగురించి సమాచారం సేకరిస్తున్నాం : హోంమంత్రి షిండే

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మిర్‌ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌తో …