ముంబైలో కూలిన ఐదంతస్థుల భవనం
ముంబయి : ముంబయి డాక్యార్డు రోడ్డులోని ఐదు అంతస్థుల భవనం కుప్ప కూలింది. భవనం శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ముంబయి : ముంబయి డాక్యార్డు రోడ్డులోని ఐదు అంతస్థుల భవనం కుప్ప కూలింది. భవనం శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్సింగ్తో రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ చార్జీషీట్లో మంత్రిగీతారెడ్డి ఏ9గా పేర్కొన్న విషయం తెలిసిందే.