జాతీయం

ఇవాళ సమావేశం కానున్న బీసీసీఐ

బొంబాయి: ఈరోజు బీసీసీఐ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లలిత్‌మోడిపై జీవిత కాలం నిషేదం విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం

సూరత్‌లో వరద బీభత్సం

సూరత్‌ : సూరత్‌ పట్టణం వరదనీటితో మునిగితేలుతోంది. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పట్టణాన్ని వరదనీటితో ముంచెత్తింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా …

వందేళ్ల సినిమా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్‌

చెన్నై : చెన్నైలో జరుగుతున్న భారత చలనచిత్ర శతవసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ ముగింపు ఉత్సవం కాసేపటి క్రితం ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్యోతి …

ఇప్పట్లో డీజిల్‌ ధర పెంచే ఆలోచన లేదు : కేంధ్ర మంత్రి వీరప్ప మొయిలీ

ఢిల్లీ : ఇప్పట్లో డీజిల్‌ ధరలు పెంచే ప్రతిపాదనేమి లేదని కేంధ్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. నెలకు డీజిల్‌పై 40నుంచి 50 …

భారత చలనచిత్ర శతవసంతాల ముగింపు వేడుక ప్రారంభం

చన్నై : చెన్నైలో జరుగుతున్న భారత చలనచిత్ర శతవసంతాల వేడుకల ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు అమితాబ్‌బచ్చన్‌ ,రేఖ …

బెంగాలీ మహిళపై బీహార్‌లో సామూహిక అత్యాచారం

పాట్నా : బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓబెంగాలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. బీహార్‌ సరిహద్దులోని బలరాంపూర్‌ గ్రామానికి చెందిన …

నైరోబీ మాల్‌ దుర్ఘటనలో మరో భారతీయుడి మృతి

ఢిల్లీ : కెన్యాలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో తీవ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య మూడుకు చేరింది. బెంగళూరుకు చెందిన సుదర్శన్‌ బి.నాగరాజ్‌ మృతిచెందినట్లు మంగళవారం విదేశి వ్యవహారాల …

కేంద్రమంత్రితో శ్రీధర్‌బాబు భేటీ

ఢిల్లీ : కేంద్రమంత్రి థామస్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు భేటి అయ్యారు. ఆహార భద్రత అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం

నేటితో ముగియనున్న వందేళ్ల సినీ వేడుకలు

చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర మండలి, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతీయ సినిమా వందేళ్ల వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ ముంగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి …

నిర్భయ హంతకుల మరణశిక్షపై హైకోర్టులో విచారణ

ఢిల్లీ : నిర్భయపై అత్యాచారం ,హత్య కేసుల్లో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి ఫాస్టుట్రాక్‌ కోర్టు విధించిన మరణశిక్షపై ఈ రోజు నుంచి ఢిల్లీ హైకోర్టులో విచారణ …