జాతీయం

జమ్మూలో తీవ్రవాదుల దాడులను ఖండించిన బీజేపి

న్యూఢిల్లీ :జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు ఉదయం పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ …

సైన్యం దుస్తుల్లో వచ్చి పోలీస్‌స్టేషన్‌పై కాల్పులకు పాల్పడ్డ దుండగులు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు ఈ ఉదయం కాల్పులు జరిపారు. సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు జిల్లాలోని హీరానగర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఒక్కసారిగా …

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలమురు బరిలో రాహుల్‌గాంధీ ?

న్యూఢిల్లీ : రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు, తెలంగాణ -సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం మధ్య కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాందీ కేంద్రంగా ఆసక్తికరమైన ప్రణాళిక రచనా …

హిమాలయాలపై ఈ నెల 27నుంచి ప్రచారం నిర్వహిస్తాం : కేంద్ర పర్యాటక శాఖ

న్యూఢిల్లీ : అద్భుత పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వత శ్రేణులకు మరింతగా గుర్తింపు తెచ్చేందుకు ఈ నెల 27నుంచి 777రోజుల పాటు ప్రత్యేక …

మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నా భయపడను జంగల్‌ మహల్లో పర్యటిస్తా : బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ

సిల్డా : తన పేరు మావోయిస్టుల హిట్‌లిస్టులో అగ్రస్ధానంలో ఉన్నా కూడా తాను భయపడేది లేదని ,మావోయిస్టుల కంచుకోట లాంటి జంగల్‌మహల్‌ ప్రాంతంలో తాను పర్యటిస్తానని పశ్చిమబెంగాల్‌ …

ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్లాన్‌ :ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ వెల్లడి

ముంబై : ఇండియన్‌ ముజాహిదీన్‌ ..ఈపేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడుతాయి.అలాంటి ఉగ్రవాద సంస్ధ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల …

త్వరలో పెట్రో ధరలు దిగొస్తాయి :పెట్రోలియం శాఖ మంత్రి మొయిలీ

బెంగుళూర్‌ : త్వరలోనే చమురు ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు.పెట్రోల్‌ ,డిజీల్‌ ధరలు ఎప్పటినుంచి ,ఎంత మేరకు తగ్గుతాయో వెల్లడించేందుకు …

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా అరుంధతీ భట్టాచార్య ?

ఢిల్లీ : స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా తొలిసారిగా ఒక మహిళ నియామకానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీ సీఎఫ్‌వోగా ఉన్న అరుంధతీ భట్టాచార్యను ఛైర్మన్‌గా …

ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతోంది : కేంద్ర మంత్రి వీరప్ప మొయిలి

బెంగళూర్‌ : ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతొందని ఆ కమిటీ సభ్యుడు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. త్వరలోనే రిపోర్టును కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందజేయనున్నట్లు ఆయన …

సైన్యం కోసం తొలిసారిగా ప్రత్యేక వేతన సంఘం

ఢిల్లీ : స్వతంత్య్ర భారతావనిలో తొలిసారిగా త్రివిధ దళాల్లో పనిచేసే సిబ్బందికోసం వేతన సంఘాన్ని నియమించనుంది.కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం నియామకానికి …