జాతీయం

రపు అమెరికా పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు.ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ సమావేశంలో …

సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలకు షాక్‌

మాట్లాడేందుకు ఇష్టపడని దిగ్విజయ్‌సింగ్‌ సీఎం, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయిన ఎంపీలు రాజీనామాలపై పునరాలోచన! హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం చాలా …

శరద్‌యాదవ్‌తో చంద్రబాబు బృందం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌పార్టీ వైఖరితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై …

చంద్రబాబుతో అసోం మాజీ సీఎం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో అసోం మాజీ ముఖ్యమంత్రి పుపుల్‌ కుమార్‌ మహంత భేటీ అయ్యారు.

హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండానే తెలంగాణ బిల్లు!రాజధానిపై పదేళ్లపాటు గవర్నర్‌ పెత్తనం

ఇరుప్రాంతాల ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే యోచన డిసెంబరు9లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రయత్నాలు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో కేంద్రం మంతనాలు హైదరాబాద్‌, సెప్టెంబరు 18 : హైదరాబాద్‌ …

గౌహతిలో బాలికపై సామూహిక అత్యాచారం

అసోం : గౌహతిలో బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

పల్స్‌పోలియో శిబిరంలో పొరపాటుచిన్నారులకు అస్వస్థత

కోల్‌కతా, సెప్టెంబర్‌ 16 : పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక గ్రామంలోని చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కల మందుకు బదులు హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ వేయడంతో …

అభివృద్ధి పధాత నరేంద్రమోడీ : అద్వానీ

చత్తీస్‌గడ్‌, సెప్టెంబర్‌ 16 : గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ అందించిన ఘనత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకే దక్కుతుందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. చత్తీస్‌గడ్‌లోని …

లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించండి : సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుని మరో నెలలోగా ఫ్లాట్లు …

అల్లర్ల కారకులపై కఠిన చర్యలు ప్రధాని

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ముజఫర్‌నగర్‌ జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ, రాహూల్‌గాంధీతో కలిసి …