ఫైళ్ల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలి : సుష్మాస్వరాజ్
ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్ లోక్సభలో డిమాండ్ చేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్ లోక్సభలో డిమాండ్ చేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): సభలో విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
ముంబాయి: స్టాక్మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి ట్రేడవుతున్నాయి.
ఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ తృఫమూల్ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ తీర్మానాన్ని ఇరవై రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్షిండే తెలిపారు. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు.
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం రెండు గంటలకు ప్రారంభమైన లోక్సభ పదినిమిషాలకే రేపటికి వాయిదా పడింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్ వద్ద కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఇంకా చేరుకోలేదు.