జాతీయం

రేపు బాధ్యతలు చేపట్టనున్న రఘురాం రాజన్‌

ముంబయి : ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త రఘురాం రాజన్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పడిపోతున్న రూపాయి మారకం విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, …

తల్లి హత్య కుమార్తెపై అత్యాచారం

రాయ్‌పూర్‌: సాయుధులైన కొందరు వ్యక్తులు అర్థరాత్రి ఇక ఇంటి తలుపు తట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించి తల్లి ఎదుటే పాతికేళ్ల ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి తల్లిని …

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈ నెల 10న తీర్పు

ఢిల్లీ : గత ఏడాది డిసెంబరులో వైద్యవిద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల విచారణ పూర్తయింది. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయస్థానం తీర్పును …

సిరియాపై క్షిపణి దాడి వార్తతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : మంగళవారం రెండు క్షిపణులు ‘మెడిటరేనియస్‌’ ప్రాంతంవైపు వెళ్లినట్లు రష్యన్‌ రాడార్‌ కనిపెట్టింది. అయితే ఆ క్షిపణులు సముద్రంలో పడినట్లు రష్యన్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ …

అక్టోబరులోనే బాబ్రీ కేసు విచరణ

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ విచారణను సుప్రీంకోర్టు డిసెంబరు నుంచి అక్టోబరు మొదటివారానికి మర్చింది. సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ అభ్యర్థునకు …

రపటికి వాయిదా పడ్డ ఉభయసభలు

న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మూడింటికి ప్రారంభమైన లోక్‌సభ కాసేపటికే తిరిగి రేపటికి వాయిదా పడింది. బొగ్గు కేటాయింపుల దస్త్రాల …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్టు భారీ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు మళ్లీ పతనం బాట పట్టింది. ప్రస్తుతం ఇది రూ.68 ఉంది. …

గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ గంటపాటు వాయిదా పడింది. బొగ్గుస్కాంపై ప్రధాని వివరణపై సంతృప్తి చెందని విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభను …

మళ్లీ వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. సభలో విపక్షసభ్యులు ఆందోళనలతో గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంట పాటు వాయిదా …

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను వాయిదా వేశారు. సభలో టీడీపీ ఎంపీలు …