జాతీయం

పింఛన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : పింఛన్ల బిల్లు ఎగువ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించగా రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది.

డీజీపి ఆస్థులపై సీబీఐ విచారణకు ఆదేశం

న్యూడిల్లీ : డీజీపీ దినేష్‌రెడ్డి ఆస్థులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్‌ ఆధికారి ఉమేష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం …

కేరళలో బస్సు బోల్తా , 13 మంది మృతి

కేరళ : కేరళలోని మాలాపురంలో బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 13 మంది మరణించినట్లు సమాచారం .దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఒకే వేదికపై గుజరాత్‌ సీఎం, గవర్నర్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ గవర్నర్‌ కమలా బేనివాల్‌, ముఖ్యమంత్రి నరేంద్రమోడీలను ఒకే వేదికమీద చేర్చింది ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం. ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి …

గోపాల్‌కందాకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

ఢిల్లీ: ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడైన హర్యానా మంత్రి గోపాల్‌కందాకు ఈ రోజు ఢిల్లీ న్యాయస్థానం నెల రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. …

తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి

జానారెడ్డి న్యూఢిల్లీ: ఈనెల 7న జరిగే ఎపీఎన్జీవోల సభ పట్ల తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …

కదార్‌ నాథ్‌లో 64 మృతదేహాలు లభ్యం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లోని రామ్‌బడా, కేదార్‌నాథ్‌ మధ్యగత ఐదు రోజుల్లో 64 మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉండటంలో పునరావాస చర్యలు …

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఐపీఎస్‌ అధికారి వంజరా లేఖపై రాజ్యసభలో చర్చకు ఎస్పీ, జేడీయూ పట్టు బట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మెన్‌ సభను 15 …

శ్రీశైలంలో హుండీ లెక్కింపు

శ్రీశైలం : శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈ రోజు జరిగింది. ఈ లెక్కింపులో ఒక కోటి 44 లక్షల 54 …

ఈ – టికెట్ల బుకింగ్‌లో రైల్వేశాఖ రికార్డు

ఢిల్లీ : ఆన్‌లైన్‌లో ఈ-టికెట్ల బుకింగ్‌ రైల్వే శాఖ సోమవారం రికార్డు సృష్టించింది. సోమవారం బక్కరోజే 5.72 లక్షల ఆన్‌లైన్‌ ఈ టికెట్లను రైల్వే వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ …