పింఛన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ : పింఛన్ల బిల్లు ఎగువ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించగా రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది.
న్యూఢిల్లీ : పింఛన్ల బిల్లు ఎగువ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించగా రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది.
కేరళ : కేరళలోని మాలాపురంలో బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 13 మంది మరణించినట్లు సమాచారం .దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.