జాతీయం

గాలి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఎంసీ కేసులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ పూర్తయిన తర్వాత ఓఎంసీ కేసును పరిశీలిస్తామని కోర్టు …

లోక్‌సభ మ. 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి పతనం కొనసాగుతుంది. నిన్న 65.70 పైసల వద్ద …

నిర్భయ కేసులో వెలువడిన తొలితీర్పు

ఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ అత్యాచార ఘటన నిర్భయ కేసులో తొలి తీర్పు వెలువడింది. మైనర్‌ నిందితుడిని దోషిగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ధారించింది. అత్యాచారం, …

వాహనదారులపై పడనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాహనదారులపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం పడనుంది. ఇప్పటికే పలుమార్లు పెరిగిన పెట్రోల్‌ ధర మరోసారి పెరగనుంది. నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు …

భారత్‌ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): కాశ్మీర్‌లని టాంగ్‌ధర్‌ సెక్టార్‌లోకి చొరడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. టాంగ్‌ధర్‌ సెక్టార్‌లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై భారత …

కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు పూర్తయిన వాదనలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌, కర్టాటక,మహారాష్ట్ర ప్రభుత్వాల వాదనలు పూర్తయ్యాయి. మూడు రాష్ట్రాల వాదనలను విన్న జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ తీర్పును రిజర్వులో పెట్టింది.

సోనియా తగాదాలు పెట్టి తమాషా చూస్తుంది : కిషన్‌రెడ్డి

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తగాదాలు పెట్టి తమాషా చూస్తుందని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జగన్‌ జైల్లో దీక్ష …

భత్కల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదారాబాద్‌లోనొ దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌లను పోలీసులు …

తగ్గిన పసిడి, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనసాక్షి): బంగారం వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 625 తగ్గి రూ. 31,700 నమోదైంది. కిలో వెండి దర …