జాతీయం

పాటియాలా హౌస్‌ కోర్టుకు భత్కల్‌ తరలింపు

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు మధ్యాహ్నం బీహార్‌నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన ఉగ్రవాదులు భత్కల్‌, అఖ్తర్‌లను భద్రతాధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ న్యాయస్థానానికి …

ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణం : అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో ప్రస్తుతం అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. విపక్షాలను విమర్శిస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ …

ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టీస్‌ ఎన్వీ రమణ

ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం మూడు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల ఆందోళన కొనసాగింది. దాంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

యూఎస్‌ ఓపెన్‌లో ఫెస్‌ జోడి విజయం

న్యూయార్క్‌,(జనంసాక్షి): యూఎస్‌ ఓపెన్‌లో లియండర్‌ ఫేస్‌ జోడి విజయం సాధించింది. స్టెపనాక్‌తో జతకట్టిన ఫెస్‌ తొలి రౌండ్లో జార్‌కో నయామీనన్‌, టుర్సనోవా జోడిపై 6-4, 7-6(4) తేడాతో …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం 12.45 కి సమావేశమైన లోక్‌సభలో తిరిగి గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో స్పీకర్‌ మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు.

ప్రధాని ప్రకటనపై ఆందోళన చేపట్టిన విపక్షాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రూపాయి పతనంపై ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ …

లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో మార్కెట్లు ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం …

భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణలో జరిగే అక్రమాలను అరికట్టే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు …

6న టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 6 వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్‌ తో పాటు పలువురు ఉద్యమ …