జాతీయం

గాంధేయవాది శకుంతలా చౌదరి కన్నుమూత

గౌహతి,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.అస్సాంలోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామాల్లోని ప్రజల సంక్షేమం కోసం..ముఖ్యంగా మహిళలు,పిల్లల కోసం పని …

న్యూఢిల్లీ దారుణం

బాలిక‌కు ప‌నిఇప్పిస్తామ‌ని  పిలిపించి  లైంగిక దాడి,  హ‌త్య నిందితుడిని అరెస్ట్   న్యూఢిల్లీ : దేశ రాజ‌ధానిలో దారుణం జ‌రిగింది. మైన‌ర్ బాలిక (14)పై లైంగిక దాడికి …

కార్యకర్తలు ఐక్యమత్యంతో ఉండాలి:సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2023లో అధికారంలోకి రావాలంటే ఐక్యంగా ఉండాల‌ని, ఐక‌మ‌త్యం కొర‌వ‌డితే ఓట‌మి త‌ప్ప‌ద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హెచ్చ‌రిస్తున్న …

మంత్రిగౌతమ్‌ రెడ్డి మృతికి నేతల దిగ్భార్రతి

యువనేతను కోల్పోవడం పట్ల వెంకయ్య తీవ్ర విచారం మేకపాటి మృతి తీరని లోటన్న గవర్నర్‌,సిఎంజగన్‌ సంతాపంప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు న్యూఢల్లీి,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి …

(BECIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు …

దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 …

మరాఠా మహాయోధుడు శివాజీ

నేడు శివాజీ జయంతి ముంబై,ఫిబ్రవరి18 ( జనం సాక్షి): భారత చరిత్రలో శివాజీకి ఉన్న ఘనత మరే రాజుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. విదేశీ దుండగుల దాడులను తట్టుకుని …

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ …

హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నాయ‌కుడు పై ఎఫ్ఐఆర్ న‌మోదు

బెంగ‌ళూరు : హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని ఖాన్ హెచ్చ‌రించాడు. …

ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం

నోయిడా: నోయిడాలో గురువారం ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌నిపోయారు. స్పాను శుభ్రం చేస్తున్న స‌మ‌యంలో షార్ట్ స‌ర్క్యూట్ తో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అయితే …

తాజావార్తలు