స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. గురునాథ్, నటుడు విందూతో సహా మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. గురునాథ్, నటుడు విందూతో సహా మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 113 పాయింట్లకుపైగా లాభపడిరది. నిఫ్టీ 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్మారెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 90 పాయింట్లతో సెన్సెక్స్,10 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.