జాతీయం

ఢల్లీి బయలుదేరిన బొత్స

న్యూఢల్లీి : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢల్లీి బయలుదేరి వెళ్లారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై ఆయన చర్చించనున్నారు.

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ కుంభకోణంలో ముగ్గురు యూకే నేతలు

లండన్‌ : బ్రిటన్‌ హౌస్‌ ఆఫ లార్డ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల్ని ఆయా పార్టీలు ఆదివారం సస్పెండ్‌ చేశాయి. డబ్బు కోసం పార్లమెంటులో లాబీయింగ్‌కు పాల్పడడానికి వారు …

న్యాయ మూర్తుల నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండాలి: సిబల్‌

ఢల్లీి: ఉన్నత న్యాయస్థానాల్లో పని చేసే న్యాయ మూర్తుల నియామకాలకు ఆచరణలో ఉన్న కొలీజియం విధానం వల్ల ఆశించిన ఫలితం లేదని, నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండలని …

దాల్మియాపై కుదిరిన ఏకాభిప్రాయం

చెన్నై : బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్‌మోహన్‌ దాల్మియాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశం చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక అధ్యక్షుడి …

మహిళా బ్యాంకుకోసం ఆర్బీఐ అనుమతి కోరిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ : రూ. 1000 కోట్ల పెట్టుబడితో మహిళా బ్యాంకును ప్రారంభించేందుకు రిజర్వు బ్యాంకు నుంచి ప్రాథమికంగా అనుమతి కోరినట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ టక్రూ …

గురజాడను ప్రభుత్వం అవమానించింది: లోక్‌సత్తా

విజయ నగరం: అధునిక తెలుగు భాషా సాహిత్యాన్ని ఒంటి చేత్తో అధునీకరించిన మహాకవి గురజాడను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని లోక్‌సత్తాపార్టీ విజయనగరం జిల్లా నేతలు విమర్శించారు. గత …

తొలిరోజే దాదాపు 20 కోట్లు సంపాదించిన ‘యే జవానీ హై

దివానీ’ ఢిల్లీ : దీపికా పదుకొణె , రణ్‌బీర్‌కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘యే జవానీ హైదివానీ’ తొలిరోజే 19.45 కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టింది. భారత్‌లోనే …

టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం మంత్రుల లెటర్‌హెడ్స్‌ ఫోర్జరీ

ఢిల్లీ : ట్రావెల్‌ ఏజెంట్లు కొందరు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి , అనంద్‌శర్మ , కేసీ వేణుగోపాల్‌ల లెటర్‌ హెడ్స్‌ ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెయిటింగ్‌ లిస్టులో …

బీసీసీఐ అత్యవసర సమావేశం ప్రారంభం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం చెన్నైలో కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరుణ్‌జైట్లీ, రాజీవ్‌ శుక్లా, అనురాగ్‌ ఠాకూర్‌లు వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా …

షీలాదీక్షిత్‌పై పోటీచేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆదివారం …