సీమాంధ్ర

మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు

ఏలూరు,జనవరి24(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆ శాఖ జిల్లా ఉప కమిషనర్‌ వైవీ.భాస్కరరావు ఆదేశాల మేరకు …

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): దాదాపు నెల రోజుల తరువాత దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇదే సమయంలో దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం, తెలంగాణపై ఉపరితల …

ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ

కాకినాడ,జనవరి24(జ‌నంసాక్షి): 70 ఏళ్లనాటి నంది విగ్రహాన్ని చోరీ చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. గతఅర్థరాత్రి దుండగులు రామచంద్రాపురం శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని చోరీ చేశారు. …

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన

గుంటూరు,జనవరి24(జ‌నంసాక్షి): వేమూరు నియోజకవర్గం యడ్లపల్లి గ్రామంలో కోటి యాబై లక్షలతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు గురువారం మంత్రి నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ఈ …

ఎపిలో అసమర్థ నేత సిఎంగా ఉండాలన్నదే కెసిఆర్‌ కోరిక

అందుకే జగన్‌తో జతకట్టి రాజకీయాలు చేస్తున్నారు మోదీ, కేసీఆర్‌తో జగన్‌ రాజీపడ్డారు – జగన్‌ డబ్బులున్న వాళ్లకు టికెట్లు ఇస్తారు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను.. కాపాడుకొనేందుకే ఉమ్మడి …

చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు

– త్వరలో టీడీపీలో చేరే అవకాశం – బాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు – వైసీపీలో పారదర్శకత లేకనే రాజీనామాచేశా – త్వరలో రాజకీయ …

టీడీపీలో తేలని జమ్మలమడుగు పంచాయతీ

-ఎమ్మెల్యే కోసం ఆదినారాయణరెడ్డి, సుబ్బారెడ్డి పట్టు – అధినేతతో ఇరువురు నేతల భేటీ – అయినా కొలిక్కిరాని పంచాయతీ కడప, జనవరి24(జ‌నంసాక్షి) : జమ్మలమడుగు టీడీపీ నేతల …

కాపు రిజర్వేషన్లపై త్వరలోనే జీవో..

– దీనిపై అసెంబ్లీలో కూడా చర్చిస్తాం – కాపు రిజర్వేషన్‌లపై వైసీపీ దొంగనాటకాలాడుతుంది – ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : కాపు రిజర్వేషన్లపై …

అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది

– ఈవీఎంలు వాడే దేశాల్లో మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌నే వాడుతున్నారు – తెలంగాణలో 31నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చింది – టీడీపీ ఎంపీ కనకమేడల అమరావతి, …

ఎన్‌ఐఏకు డాక్యుమెంట్లు ఇవ్వలేం..

– కోర్టులో స్పష్టం చేసిన సిట్‌ విజయవాడ, జనవరి23(జ‌నంసాక్షి) : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను ఎన్‌ఐఏకు ఇవ్వలేమని …