సీమాంధ్ర

దగ్గుబాటికి పదవులంటే పరమాన్నం

– పదవులకోసం ఎన్నిపార్టీలైనా మారతాడు – కొడుక్కి పర్చూరి టికెట్‌ కోసమే జగన్‌పై పొగడ్తలు – జైలుకెళ్లిన జగన్‌ మంచివాడు.. నిర్దోషిగా తేలిన బాబుపై విమర్శలా? – …

బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ

– నాలుగున్నరేళ్లుగా బీసీలకు అన్యాయం చేశారు – అంతప్రేముంటే.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా? – త్వరలో బీసీల కోసం కార్యాచరణ ప్రకటిస్తాం – వైఎస్‌ జగన్‌తోనే …

గుంటూరు జిల్లాలో..  పాఠశాల బస్సు బోల్తా

– అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు – నలుగురి విద్యార్థుల పరిస్థితి విషమం, మరికొందరికి స్వల్పగాయాలు – హుటాహుటీన ఆస్పత్రికి తరలించిన స్థానికులు గుంటూరు, జనవరి28(జ‌నంసాక్షి) …

తెదేపా గెలుపు ఏకపక్షం కానుంది

– బీసీ సభతో తెదేపావైపే బీసీలున్నారని మరోసారి స్పష్టమైంది – బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలి – బీసీలపై వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలి – కోల్‌కతా …

పునరావాస గ్రామాల్లో సౌకర్యాలకు కృషి

ఏలూరు,జనవరి28(జ‌నంసాక్షి): పునరావాస గ్రామాల్లో మౌలికసదుపాయల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ ్గ/చ్చరించారు. పునరావాస గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరు, డ్రెయినేజీలు, కాలనీ ఇళ్ల …

ఆక్వా చెరువులతో పర్యావరణ విధ్వంసం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): అనధికారికంగా వందల సంఖ్యలో ఆక్వా చెరువులకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని దీంతో పర్యావరణసమస్యలు తలెత్తుతున్నాయని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. వీటి వల్ల …

ఉపాధ్యాయులు సర్దుబాటు సరికాదు

తిరుపతి,జనవరి28(జ‌నంసాక్షి): విద్యా సంవత్సరం చివర్లో పని సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను వేధించాలని ప్రభుత్వం చూస్తోందని దీనిని మానుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి …

ఆక్వా చెరువులతో పెరుగుతున్న కాలుష్యం

భూగర్బ జలాలు కలుషితం ఏలూరు,జనవరి25(జ‌నంసాక్షి): జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయరంగ అభివృద్ధి లేదని సర్వే గణాంకాలు తెలుపుతున్నాయి. అందుకు భిన్నంగా అధికార పార్టీ నాయకులే లంచాలు తీసుకుని …

27న మిల్లెట్‌ మంత్ర సదస్సు

విజయవాడ,జనవరి25(జ‌నంసాక్షి): గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల, వినియోగదారుల ఆరోగ్య సదస్సు మిల్లెట్‌ మంత్ర – 2019 ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గో ఆధారిత …

నెరవేరిన సంచార జాతుల సొంతింటి కల

యానాది,ఎరుకుల కులస్థులకు గృహాలు స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్తి చేసిన ప్రభుత్వం గుంటూరు,జనవరి25(జ‌నంసాక్షి): పేదరికంలో మగ్గుతున్న అణగారిన, అట్టడుగు వర్గాల వారికి శాశ్వత గృహ వసతి సమకూర్చాలన్న …