సీమాంధ్ర

చకచకా కనకదుర్గమ్మ వారధి పనులు

త్వరగా పూర్తి చేసేలా చర్యలు విజయవాడ,జనవరి25(జ‌నంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. దుర్గా ఫ్లై ఓవర్‌ …

గిరిజనులను రెచ్చగొట్టడం పవన్‌కు తగదు

బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం వ్యతిరేకం: మంత్రి శ్రావణ్‌ విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తున్న వేళ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు తగదని మంత్రి …

పరిహారం కోసం రైతుల ఆందోళన

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): నక్కపల్లి మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో డీ-ఫారం రైతులకు తక్షణమే పరిహారం చెల్లించలంటూ రైతులు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. …

ఎన్నికల్లో సత్తా చాటాలి: మంత్రి

గుంటూరు,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికల సమయం సవిూపిస్తుండగా.. నాయకులు, కార్యకర్తలు సత్తా చాటాల్సిన అవసరముందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. …

విధినిర్వహణలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

పరిగి,జనవరి24(జ‌నంసాక్షి): విధి నిర్వహణలో ఉండే వాహన చోదకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పరిగి డివిజన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ డిపో …

రక్షణరంగాన్ని ప్రైవేటీకరించవద్దు

రెండోరోజూ కొనసాగిన డాక్‌యార్డ్‌ ఆందోళన విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రధానంగా విదేశీ పెట్టుబడి విధానాన్ని రద్దు చేయాలని విశాఖ పట్టణం నావెల్‌ డాక్‌ …

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి):తెదేపా ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ కొపిశెట్టి …

కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసింది జగనే

– రహస్యంగా పొత్తుల పెట్టుకోవాల్సిన అవసరం మాకులేదు – ఓటమి భయంతోనే వైసీపీ ఇలా మాట్లాడుతుంది – ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడ, జనవరి24(జ‌నంసాక్షి) : …

వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా

– తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లడానికి ఆంక్షలు పెట్టారు – ఎక్కడికెళ్లినా పర్మిషన్‌ తీసుకోవాలన్నారు – తండ్రిలేనివాడివన్న జాలితో ఉండనిచ్చానంటూ జగనే అన్నాడు – వదిలేస్తే గాలికిపోతావని …

నేలపాడులో నేడు డ్వాక్రా మహిళల సదస్సు

        అమరావతి,జనవరి24(జ‌నంసాక్షి): అమరావతిలోని నేలపాడులో శుక్రవారం డ్వాక్రా మహిళలకు చెక్కులను సిఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్ల …