సీమాంధ్ర

కొత్త హావిూలతో బాబు జిమ్మిక్కులు: అంబటి

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి మోసాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో …

రసాభాసాగా విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ భేటీ

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బ్జడెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్‌ తోసిపుచ్చారు. దీంతో రెండు …

నూతన హైకోర్టుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

ఏర్పాట్లను సవిూక్షించిన జిఎడి కార్యదర్శి శ్రీకాంత్‌ అమరావతి,జనవరి23((జ‌నంసాక్షి): వచ్చే నెల 3వ తేదీన నూతన హైకోర్టు భవనాల ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సచివాలయంలో సవిూక్షించారు. హైకోర్టుకు …

మోగిన సమ్మెసైరన్‌..

– ఫిబ్రవరి 6 నుంచి ఏపీ ఆర్టీసీ సమ్మెబాట – ఆర్టీసీ, కార్మిక సంఘాల నేతల మధ్య చర్చలు విఫలం – సమ్మెబాట పట్టాలని ఆర్టీసీ జేఏసీ …

మంత్రి సోమిరెడ్డికి షాక్‌!

– వైసీపీలో చేరిన రామకోట సుబ్బారెడ్డి – తెర వెనుక మంత్రాంగం నడిపిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి షాక్‌ …

వైకాపావి దిగజారుడు రాజకీయాలు

వారిని కాపీ కొట్టాల్సిన ఖర్మ టిడిపికి లేదు: నెల్లూరు,జనవరి23(జ‌నంసాక్షి): కుంభకోణాల్లో ముని ప్రజల సొమ్ములను దోచుకున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు పేరుతో ప్రజలను మబ్యపెట్టడం, అవి …

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ

తాహసిల్దార్‌ తీరుకు నిరసనగా ఆందోళన విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా కైకలూరులోని జర్నలిస్ట్‌లకు నివేశన స్థలాల పంపిణీలో తహశీల్దార్‌ తీరును నిరసిస్తూ జర్నలిస్టులు బుధవారం ధర్నా చేశారు. ఏళ్ళ …

చిత్తూరు టిడిపి నేత వ్యవహారంపై నిరసన

కానిస్టేబుల్‌పై దాడి ఘటనను కప్పిపుచ్చే యత్నం? చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): చిత్తూరులో టిడిపి నేతల దాదాగిరి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బుధవారం చోటు చేసుకున్న ఘటనపై స్థానిక …

40 లక్షలతో పాతబస్టాండ్‌ ఆధునీకరణ

కడప,జనవరి23(జ‌నంసాక్షి): కడపలోని పాత బస్టాండ్‌ ను మునిసిపల్‌ చైర్మన్‌ అసం రఘురాం రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ… 40 లక్షల రూపాయలతో …

అట్టహాసంగా ఎడ్ల పరుగు పోటీలు

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): దీపక్‌ నెక్స్‌జన్‌ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలను నిర్వహించారు. ఎంపి మాగంటి …