సీమాంధ్ర

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డిఎతో ఆనాడు పొత్తు

కేంద్రం తీరుతో బయటపడ్డామన్న బాబు ఎపికి అన్యాయాలను సహించేది లేదని హెచ్చరిక విజయనగరం ధర్మపోరాట సభలో బాబు విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు కేంద్రంతో పొత్తు …

సిసి కెమెరాలు అందించిన అమర్‌దీప్‌ ఫౌండేషన్‌

చిత్తూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): అమర దీప్‌ పౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని పుత్తూరు డిఎస్‌పి భవాని హర్ష పేర్కొన్నారు. కార్వేటినగరం సిఐ కార్యాలయంలో మంగళవారం కార్వేటి నగర పోలీస్‌ సర్కిల్‌ వారు …

పెరిగిన వివోఎల జీతాలు

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు కడప,నవంబర్‌27(జ‌నంసాక్షి): సిఐటియు పోరాట ఫలితంగా వెలుగు విఒఎ లకు ప్రభుత్వం మూడు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు జిఒ ఇచ్చిందని వెలుగు …

భారీ అగ్నిప్రమాదం: పెద్ద ఎత్తున ఆస్తినష్టం

శ్రీకాకుళం,నవంబర్‌27(జ‌నంసాక్షి):ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధర్మవరం ఎస్సీకాలనీలోమంగళవారం ఉదయం అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పదమూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. …

చెరువు ఆక్రమణలపై మాజీమంత్రి బైఠాయింపు

ఏలూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): జగన్నాథపురంలో ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాధపురం గ్రామంలో చెరువు అక్రమ తవ్వకాలను నిరసిస్తూ.. మాజీ మంత్రి తాడేపల్లిగూడెం …

నేడు పవన్‌ జనపోరాట యాత్ర

కాకినాడ,నవంబర్‌27(జ‌నంసాక్షి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం నిర్వహించనున్న ‘ జన పోరాట యాత్ర ‘ కు మంగళవారం మలికిపురం సెంటర్‌ భారీగా ముస్తాబవుతోంది. జిల్లా జనసేన …

ఎమ్మెల్యేను సన్మానించిన విఓఎలు

శ్రీకాకుళం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని గ్రామాల్లో ఉన్న విఒఎ లు స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ని సన్మానించారు. మంగళవారం ఎంపీడీఒ కార్యాలయం ఆవరణలో ఉన్న వెలుగు …

ఖాళీలను భర్తీ చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ఒంగోలు,నవంబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డైఫీ) ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్‌ …

బీజేపీ వల్లే దేశానికి ప్రమాదం

– సీపీఐ జాతీయ నేత నారాయణ ఒంగోలు, నవంబర్‌27(జ‌నంసాక్షి) : దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వల్లనే దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ నేత కె. …

టిటిడి బోర్డు కీలక నిర్ణయాలు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపునకు ఆమోదం తిరుమల,నవంబర్‌27(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం సమావేశమైన టిటిడి బోర్డు …