సీమాంధ్ర

సీనియర్‌ జర్నలిస్ట్‌ పాంచజన్య మృతి

సంతాపం తెలిపిన జర్నలిస్ట్‌ మిత్రులు విజయవాడ,నవంబర్‌28(జనంసాక్షి): సీనియర్‌ జర్నలిస్ట్‌, ఆంధ్రపత్రిక, మహానగర్‌ దినపత్రికల సంపాదకుడు పాంచజన్య బుధవారం కన్ను మూశారు. గతకొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న పాంచజన్య …

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

తిరుమల,నవంబర్‌28(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే …

27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

కేంద్రం దాడులకు వెరిచేది లేదన్న సిఎం రమేశ్‌ కడప,నవంబర్‌28(జనంసాక్షి): డిసెంబర్‌ 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన జరగనుందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా …

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

చిత్తూరు,నవంబర్‌28(జనంసాక్షి): ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు తిరువల్లూర్‌ కి చెందిన ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్మ చేసుకున్న ఘటన బుధవారం కుప్పం …

మంత్రి సమక్షంలో టిడిపిలో చేరిక

కడప,నవంబర్‌28(జనంసాక్షి): మంత్రి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పలువురు టిడిపిలో చేరారు. యర్రగుంట్ల మున్సిపాలిటీలోని 5 వ వార్డు క్రాంతి నగర్‌లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన 40 మంది …

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం

ఉద్యోగం పేరుతో 16.50 లక్షలు లూటీ నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రాజమహేంద్రవరం,నవంబర్‌28(జనంసాక్షి):  ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా …

పేలిన మందుపాతర: గిరిజనుడికి గాయాలు

విశాఖపట్టణం,నవంబర్‌ 28(ఆర్‌ఎన్‌ఎ): ఎవోబిలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జి.మాడుగుల మండలం నుర్మతి సవిూపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ …

ప్రజాకూటమి గెలుపు..  దేశ రాజకీయాలకే మేలు మలుపు

– ప్రజలకు సేవచేయడమే టీడీపీ తారకమంత్రం – పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోను – డిసెంబర్‌ 30న రాజమహేంద్రవరంలో ‘బీసీ జయ¬’ సభ – సుజనా చౌదరిపై …

బాబుతో అవిూతువిూకే బిజెపి సిద్దం

మూడు రాష్ట్రాల ఫలితాలతో తేలనున్న బిజెపి భవితవ్యం అమరావతి,నవబంర్‌28(జనంసాక్షి): చంద్రబాబుతో అవిూతువిూకే సిద్దపడ్డ బిజెపి అక్కడ విభజన రాజకీయాలకు పెద్దపీట వేస్తోంది. ఓ వైపు పవన్‌, మరోవైపు …

టిడిపి లేకుంటే కెసిఆర్‌ అడ్రస్‌ ఎక్కడ

ఇక్కడ పెరిగి టిడిపినే విమర్శిస్తావా? తనను అదేపనిగా విమర్శించడంలో అర్థం లేదు విజయనగరం సభలో మండిపడ్డ చంద్రబాబు విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీయే లేకుంటే కెసిఆర్‌ ఎక్కడుండేవారని  ఏపీ …