సీమాంధ్ర

జగన్‌ ఆరోపణలపై లోకేశ్‌ ఎద్దేవా

ఇంకెన్ని డ్రామాలంటూ దెప్పిపొడుపు అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): తన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 108 వాహనాన్ని, ఆవుని పంపిచారంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి …

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై బాబు దృష్టి

శరవేగంగా చేపట్టాలని అధికారులకు సూచన బాబుతో భేటీ అయిన నటి దివ్యవాణి అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): మార్చిలోగా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

డిసెంబర్‌లో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం

– ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం, నవంబర్‌22(జ‌నంసాక్షి) : దేశంలో ఎక్కడా లేనివిధంగా పాత్రికేయులకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. …

హాస్టల్‌ విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలి

అనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): హాస్టల్‌లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్తి విభాగం కోరింది. ఈ మేరకు హిందూపురంలో ఎమ్‌ఆర్‌వోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హాస్టల్‌ విద్యార్థులకు ఆరు …

ప్లాస్టిక్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం

ఒంగోలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా ఒంగోలులో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక గుంటూరు రోడ్డులోని పాపా రైస్‌ మిల్లు సవిూపంలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ వస్తువుల …

తిరుమలలో భారీ వర్షం

– విరిగి పడిన కొండ చరియలు చిత్తూరు, నవంబర్‌22(జ‌నంసాక్షి) : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గురువారం భారీవర్షాలు కురిశాయి. ఉత్తర …

రైతు ఆత్మహత్యలపై స్పందన కరవు

చిత్తూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రత్యేక ఆర్థికసాయం, పునరావాసం కల్పించడం కోసం ఉద్ధేశించిన జీవో నెం.62 జిల్లాలో అమలు జరగడం లేదని లెప్ట్‌ నేతలు అన్నారు. …

చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత: ఎమ్మెల్సీ

అనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు …

ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతోంది: వైకాపా

గుంటూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. …

ఉక్కు సంకల్పం పెరగాలి

  కడప,నవంబర్‌22(జ‌నంసాక్షి): కడపలో ఉక్కు పరిశ్రమ సాధించాలంటే విద్యార్థి ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని సిపిఎం కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ఇప్పటి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే ఉక్కు పరిశ్రమ …